ప్రజాశక్తి-నెల్లూరు :నగర పాలక సంస్థ పరిధిలోని వివిధ పోలింగ్ కేంద్రాలను కమిషనర్ వికాస్ మర్మత్ గురువారం పరిశీలించి అధికారులకు పలు సూచనలు జారీ చేశారు.
ప్రజాశక్తి-నెల్లూరు :వాయుకాలుష్యానికి కారణమయ్యే కర్బన ఉద్గారాల వినియోగంపై ప్రజలంతా చైతన్యం పొంది పర్యావరణ సమతుల్యతను కాపాడాలని నగర పాలక సంస్థ కమిషనర్ వికాస్ మర్మత్ పిలుపునిచ్చారు.
ప్రజాశక్తి-నెల్లూరు :నగర నియోజకవర్గ పరిధిలోని 53 డివిజన్ ప్రాంతం వెంకటేశ్వరపురం మెయిన్ రోడ్డు సమీపంలో నిరుపేదలు, బలహీన వర్గాలకు చెందిన వారు గడిచిన 60 ఏళ్లుగా ఇళ్లు నిర్మించుకొని