Vijayanagaram

Nov 21, 2023 | 22:00

ప్రజాశక్తి-రాజాం :  రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రాజాం పట్టణంలోని ప్రధాన రహదారి పనులను తక్షణమే పూర్తి చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్య నారాయణ డిమాండ్‌ చేశారు.

Nov 21, 2023 | 21:56

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ :   అంగన్వాడీలకు గ్రాట్యూటీ, రిటైర్మెంట్‌ బెన్‌ఫిట్స్‌ కల్పించాలని, తెలంగాణ కంటే వేతనం పెంచుతామన్నా ముఖ్యమంత్రి హామీని అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ డిసెంబ

Nov 21, 2023 | 21:55

ప్రజాశక్తి - లక్కవరపుకోట :   రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయని, రాష్ట్ర విభజన హామీలు అమలు చేయకపోయినా కేంద్రాన్ని అడగని జగన్‌కు ఎందుకు వచ్చే ఎన్నికల్లో ఓట్లు వేయాలని టిడిపి న

Nov 21, 2023 | 21:52

ప్రజాశక్తి-విజయనగరం :  రక్త హీనతను నివారించేందుకు కృషి చేయాలని వైద్యాధికారులను జిల్లా కలెక్టర్‌ నాగలక్ష్మి కోరారు.

Nov 21, 2023 | 21:52

ప్రజాశక్తి-విజయనగరం :  కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పలు సంక్షేమ, అభివద్ధి పథకాల ప్రయోజనాలను అర్హులైన వారికి చేర్చడమే వికసిత్‌ భారత్‌ సంకల్ప యాత్ర లక్ష్యమని కేంద్ర పెట్రోలియం, సహ

Nov 21, 2023 | 21:48

ప్రజాశక్తి-విజయనగరం :  దేశవ్యాప్త కార్మిక, ఉద్యోగ, రైతు సంఘాల పిలుపు మేరకు విజయవాడలో ఈనెల 27,28 తేదీల్లో జరిగే కార్మిక,రైతు మహాధర్నాకు జిల్లా నుంచి వందలాదిగా కదిలిరావాలని కార్మికుల

Nov 21, 2023 | 21:37

ప్రజాశక్తి-విలేకర్లు :  ఆరుగాలం కష్టించి పంటలు సాగు చేసిన రైతులకు చివరకు కష్టాలే మిగులుతున్నాయి.

Nov 21, 2023 | 21:37

ప్రజాశక్తి-విజయనగరంకోట :  తమకు మంజూరైన ద్విచక్ర వాహనాలు పొందేందుకు ఎంతో ఆశతో వచ్చిన మత్స్యకారులకు తీవ్ర నిరాశ ఎదురైంది.

Nov 21, 2023 | 21:15

ప్రజాశక్తి - వంగర : కార్మికులకు ఎల్లప్పుడూ సిఐటియు అండగా ఉంటుందని సిఐటియు జిల్లా అధ్యక్షులు పి శంకర్రావు, ఉపాధ్యక్షులు టి. సూర్యనారయణ అన్నారు.

Nov 21, 2023 | 21:13

ప్రజాశక్తి - వేపాడ : గ్రామాభివృద్ధికి ఎనలేని కృషి చేస్తున్నామని వావిలపాడు సర్పంచ్‌ బీల రాజేశ్వరి చెప్పారు. ఆమె మంగళవారం ప్రజాశక్తితో మాట్లా డారు.

Nov 21, 2023 | 21:09

ప్రజాశక్తి- బొబ్బిలి : రాష్ట్రంలో వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు జిల్లా పరిషత్‌ చైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు

Nov 21, 2023 | 21:07

ప్రజాశక్తి - భోగాపురం : ప్రభుత్వం చేపడుతున్న కులగణన సర్వేను వారం రోజుల్లో పూర్తి చేయాలని విజయనగరం తహశీల్దారు కోరాడ శ్రీనివాసరావు అన్నారు.