NTR District

Nov 21, 2023 | 22:45

ప్రజాశక్తి - హెల్త్‌ యూనివర్సిటీ : బాల బాలికల్లో సృజనాత్మకతను పెంపొందించడం ద్వారా, వారి బాల్యాన్ని ఆహ్లాదకరంగా తీర్చిదిద్దాలని జాయింట్‌ కలెక్టర్‌ సంపత్‌ కుమార్‌ అన్నారు.

Nov 19, 2023 | 22:41

ప్రజాశక్తి - నందిగామ : ఇండియా వర్సెస్‌ ఆస్ట్రేలియా వరల్డ్‌ కప్‌ మ్యాచ్‌ క్రికెట్‌ అభిమానుల కోసం నందిగామ జడ్పీ పాఠశాలలో ఆదివారం భారీ ఎల్‌.ఈ.డి స్క్రీన్‌ నందిగామ ఎంఎల్‌ఎ మొండితోక జగన్‌ మోహన్‌రావు ఏర్

Nov 18, 2023 | 22:19

ప్రజాశక్తి - జగ్గయ్యపేట: పట్టణ మున్సిపాలిటీ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ విప్‌, స్థానిక శాసనసభ్యులు సామినేని ఉదయభాను, పట్టణ ప్రజల సహకారంతో అభివద్ధి పథంలో ప్రయాణిస్

Nov 18, 2023 | 22:17

ప్రజాశక్తి - హెల్త్‌ యూనివర్శిటీ : వ్యాధి నిరోధక టీకాలు పిల్లలకే కాదు పెద్దలకు కూడా అవసరమని, పెద్దలకు వేసే వ్యాధి నిరోధక టీకాల గురించి అవగాహన అవసరమని ప్రముఖ ఇంటర్‌వెన్షనల్‌ పల్మనాలజిస్టు డాక్టర్‌ ఎ

Nov 18, 2023 | 22:13

ప్రజాశక్తి - వన్‌టౌన్‌ : ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం (ఇగ్నో) విజయవాడ ప్రాంతీయ కార్యాలయంలో సహాయ ప్రాంతీయ సంచాలకులు (అసిస్టెంట్‌ రీజినల్‌ డైరెక్టర్‌)గా పనిచేస్తున్న డాక్టర్‌ ప్రసాద్‌

Nov 18, 2023 | 22:10

ప్రజాశక్తి - జగ్గయ్యపేట: భారత విద్యార్థి ఫెడరేషన్‌ (ఎస్‌.ఎఫ్‌.ఐ) ఎన్‌.టి.ఆర్‌.జిల్లా మహాసభలు జగ్గయ్యపేట పట్టణంలో ఈ నెల 25, 26 తేదీలలో జరగనున్నాయి.

Nov 18, 2023 | 22:07

ప్రజాశక్తి - మైలవరం : 'గుంతల ఆంధ్రప్రదేశ్‌కు దారేది' పేరుతో టిడిపి జనసేన సంయుక్త ఆధ్వర్యంలో శనివారం జి.కొండూరు మండలంలోని గడ్డమనుగులో నిరసన చేపట్టారు.

Nov 18, 2023 | 22:05

ప్రజాశక్తి - నందిగామ : నందిగామ పట్టణంలో ఇటీవల జరిగిన దొంగతనాల కేసులో ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్‌ చేశారు.

Nov 18, 2023 | 12:53

ప్రజాశక్తి - రెడ్డిగూడెం (ఎన్‌టిఆర్‌) : ఎంపీ కేశినేని నాని నిధులతో రెడ్డిగూడెం కూనపరాజుపర్వ రహదారిలో బ్రిడ్జిల నిర్మాణం కోసం రూ.3 కోట్ల 14 లక్షల 28 వేలు