NTR District

Nov 17, 2023 | 22:56

ప్రజాశక్తి - హెల్త్‌ యూనివర్శిటీ : నెలలు నిండని శిశువులకు చికిత్స అందించడంలో రెయిన్‌ బో చిల్డ్రన్స్‌ హాస్పటల్‌ విశేష కృషి చేస్తుందని పలువురు వక్తలు అన్నారు.

Nov 17, 2023 | 22:53

ప్రజాశక్తి - ఎడ్యుకేషన్‌ : బీసీసీఐ (భారత క్రికెట్‌ నియంత్రణ మండలి) ఆధ్వర్యంలో ఆంధ్రా క్రికెట్‌ అసోసియేషన్‌ (ఏసిఎ) పర్యవేక్షణలో అండర్‌ -19 క్వాడ్రాంగ్యులర్‌ వన్డే క్రికెట్‌ టోర్నీలో శుక్రవారం జరిగిన

Nov 16, 2023 | 23:02

ప్రజాశక్తి-విజయవాడ అర్బన్‌: విజయవాడ రన్నర్స్‌ ఆధ్వర్యంలో విజయవాడ మారథాన్‌ ఈ నెల 19వ తేదీన నిర్వహించనున్నట్లు నిర్వాహకులు మణీ దీపక్‌ తెలిపారు.

Nov 16, 2023 | 23:01

ప్రజాశక్తి-జగ్గయ్యపేట: పట్టణంలోని టీచర్స్‌ కో ఆపరేటివ్‌ సొసైటీ కార్యాలయ ఆవరణలో యుటిఎఫ్‌ జగ్గయ్యపేట మండల శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 21న సాయంత్రం ఐదు గంటలకు ఎస్‌

Nov 16, 2023 | 22:59

ప్రజాశక్తి-వన్‌టౌన్‌: సేంద్రియ వ్యవసాయంతో ప్రకతి సిద్దమైన పర్యావరణాన్ని కాపాడవచ్చునని కెఎల్‌ డీమ్డ్‌ యూనివర్శిటీ కార్యదర్శి కోనేరు శివకాంచన లత అన్నారు.

Nov 16, 2023 | 22:58

ప్రజాశక్తి-భవానీపురం: ప్రజలకు మంచి చేసేందుకు జగనన్న కావాలని పశ్చిమ శాసనసభ్యులు వెలంపల్లి శ్రీనివాసరావు అన్నారు.

Nov 16, 2023 | 22:56

ప్రజాశక్తి-హెల్త్‌ యూనివర్శిటీ: వైద్య ఆరోగ్యశాఖలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులకు గతంలో పిఆర్‌సి ఉన్న ఉద్యోగులకు పిఆర్‌సిని పునరుద్దరించాలని ఎపి కాంట్రాక్ట్‌ అండ్‌ అవుట్‌సోర్సి

Nov 15, 2023 | 21:57

ప్రజాశక్తి - వన్‌టౌన్‌ : శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం, ఇంద్ర కీలాద్రిపై శ్రీ అమ్మవారి గాజుల అలంకరణ మహాోత్సవం సందర్భంగా బుధవారం దుర్గమ్మను రంగు రంగు గాజులతో అలంకరించారు.