EastGodavari

Nov 21, 2023 | 23:10

ప్రజాశక్తి - కొవ్వూరు రూరల్‌ ఈ ఏడాది డిసెం బర్‌ 9న జాతీయ లోక్‌ అదాలత్‌ను నిర్వహిస్తున్నట్లు 9వ అదనపు జిల్లా జడ్జి డాక్టర్‌ ఎన్‌.శ్రీనివాస రావు తెలిపారు.

Nov 21, 2023 | 23:07

ప్రజాశక్తి - రాజమహేంద్రవరం గత రెండు రోజులుగా ప్రభుత్వ అటానమస్‌ కళాశాలలో రాష్ట్ర ఉన్నత విద్యా శాఖ కమిషనరేట్‌ మంగళగిరి అధ్వర్యంలో జరుగు తున్న అకడమిక్‌ ఆడిట్‌ మంగళవారంతో ముగిసిందని కళాశాల ప్రిన్సిపల్‌

Nov 21, 2023 | 23:04

ప్రజాశక్తి - సీతానగరం నిరుపేదల అభ్యున్నతి కోసమే భూమి పంపిణీ కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని జాయింట్‌ కలెక్టర్‌ ఎన్‌.తేజ్‌ భరత్‌ అన్నారు.

Nov 21, 2023 | 23:02

ప్రజాశక్తి - కడియం, రాజమహేంద్రవరం రూరల్‌ మత్య్సకారుల ఆర్థికాభివృద్ధి కోసం ప్రత్యేక దృష్టి సారించినట్లు జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ కె.మాధవీలత అన్నారు.

Nov 21, 2023 | 22:59

ప్రజాశక్తి - దేవరపల్లి విధి నిర్వాహణలో మృతి చెందిన ఆశా వర్కర్‌ శిలబోయిన రమాదేవి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని ఎపి ఆశ వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షురాలు కె.పోచమ్మ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశా

Nov 21, 2023 | 22:55

ప్రజాశక్తి - రాజమహేంద్రవరం ప్రతినిధి బంగాళాకాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో మంగళవారం జిల్లా వ్యాప్తంగా మేఘాలు కమ్మేశాయి.

Nov 20, 2023 | 23:16

ప్రజాశక్తి - రాజమహేంద్రవరం, దేవరపల్లి టిడిపి అధినేత చంద్రబాబుకు హైకోర్టులో రెగ్యులర్‌ బెయిల్‌ మంజూరు కావడంతో టిడిపి శ్రేణులు రాజమహేంద్రవరంలో సోమవారం హర్షం వ్యక్తం చేశాయి.

Nov 20, 2023 | 23:15

ప్రజాశక్తి - సీతానగరం రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా పాలన సాగుతుందని ఎంఎల్‌ఎ జక్కంపూడి రాజా అన్నారు. మండలంలోని ఇనగంటివారిపేట గ్రామంలో సోమవారం గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమం జరిగింది.

Nov 20, 2023 | 23:13

ప్రజాశక్తి - ఉండ్రాజవరం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ఎంఎల్‌ఎ జి.శ్రీనివాస నాయుడు ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేశారు.

Nov 20, 2023 | 23:10

ప్రజాశక్తి - దేవరపల్లి రాష్ట్రంలో నెలకున్న భూ సమస్యలను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని ఎంఎల్‌ఎ తలారి వెంకట్రావు అన్నారు.

Nov 20, 2023 | 23:08

ప్రజాశక్తి - రాజమహేంద్రవరం ప్రజల నుంచి వస్తున్న అర్జీలకు సత్వర పరిష్కారం చూపా లని, ఎప్పటికప్పుడు వాటి వివరా లను ఆన్‌లైన్‌లో నమోదు చేయా లని కలెక్టర్‌ డాక్టర్‌ కె.మాధవీలత ఆదేశించారు.

Nov 20, 2023 | 23:06

ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధి జిల్లాలో ముమ్మరంగా వరి కోతలు ప్రారంభం అయ్యాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రైతుల్లో ఆందోళన నెలకొంది. దీంతో రైతులు కోతలు ముమ్మరం చేశారు.