EastGodavari

Nov 20, 2023 | 22:59

ప్రజాశక్తి - రాజమహేంద్రవరం గోదావరి తీరంలో నిర్వ హిస్తున్న గోదావరి బాలోత్సవం రెండవ పిల్లల పండుగ విజయ వంతం కావాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ కె.మాధవీలత అన్నారు.

Nov 19, 2023 | 22:46

ప్రజాశక్తి - తాళ్లపూడి మండలంలోని బల్లిపాడు ఇసుక ర్యాంపు నుంచి తరలిస్తున్న లారీల వల్ల ప్రజలు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారని టిడిపి యువగళం నాయకులు కాకర్ల సత్యేంద్ర అన్నారు.

Nov 19, 2023 | 22:44

ప్రజాశక్తి - కడియం మండలంలోని మురమండ గ్రామంలో అంబేద్కర్‌ యూత్‌ ఆధ్వర్యంలో బబూ అండ్‌ షమ్మీ వాలీబాల్‌ టోర్నమెంట్‌ ఆదివారం ప్రారంభం అయ్యింది.

Nov 19, 2023 | 22:41

ప్రజాశక్తి - రాజమహేంద్రవరం స్థానిక సంస్థలను నిర్వీర్యం చేస్తున్న వైసిపి ప్రభుత్వానికి రాబోవు ఎన్నికల్లో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు తమ సత్తాను చాటి ఓడించాలని పలువురు వక్తలు పిలుపునిచ్చారు.

Nov 19, 2023 | 22:39

ప్రజాశక్తి - ఉండ్రాజవరం గుంతల ఆంధ్రప్రదేశ్‌కు దారేది కార్యక్రమంలో భాగంగా ఆదివారం టిడిపి సీనియర్‌ నాయకులు కుందుల సత్యనారా యణ ఆధ్వర్యంలో సత్యవాడ నుంచి చివటం రోడ్లను, సత్యవాడ- రెడ్డి చెరువు మూడు కిలోమ

Nov 19, 2023 | 22:37

ప్రజాశక్తి - రాజమహేంద్రవరం ప్రతినిధి కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోడీ, రాష్ట్రంలో సిఎం వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి అటు దేశాన్ని..

Nov 19, 2023 | 22:31

ప్రజాశక్తి - కోరుకొండ విద్యా రంగంలో నెలకున్న సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని పలువురు వక్తలు డిమాండ్‌ చేశారు.

Nov 18, 2023 | 22:47

ప్రజాశక్తి - రాజమహేంద్రవరం సమగ్ర కుల గణన ప్రక్రియను సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్‌లు కీలకమైన విధులను నిర్వర్తించాలని జెసి ఎన్‌.తేజ్‌ భరత్‌ తెలిపారు.

Nov 18, 2023 | 22:45

ప్రజాశక్తి - పెరవలి టిడిపి, జనసేన సంయుక్త ఆధ్వర్యంలో శనివారం గుంతల ఆంధ్రప్రదేశ్‌కు దారేది కార్యక్రమం పేరుతో పాదయాత్ర జరిగింది.

Nov 18, 2023 | 22:42

ప్రజాశక్తి - రాజమహేంద్రవరం రూరల్‌ పోలీసు సిబ్బంది తమ సంపూర్ణ ఆరోగ్యం కొరకు, నిత్యం ఎదురయ్యే ఒత్తిడిని తగ్గించుకునేందుకు, వ్యాయామం, యోగ ప్రతిరోజూ తప్పనిసరిగా చేయాలని జిల్లా ఎస్‌పి పి.జగదీష్‌ అన్నారు

Nov 18, 2023 | 22:40

ప్రజాశక్తి - కొవ్వూరు రూరల్‌ దళిత యువకుడు బొంతా మహేంద్ర మరణం బాధాకరమని మండలి ఛైర్మన్‌ కొయ్యే మోషేన్‌ రాజు ఆవేదన వ్యక్తం చేశారు.

Nov 18, 2023 | 22:37

ప్రజాశక్తి - సీతానగరం గడప గడ పకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో ప్రజల నుం చి ప్రతీ సమస్యను పరిష్క రించేందుకు చర్యలు తీసు కుంటున్నామని ఎంఎల్‌ఎ జక్కంపూడి రాజా అన్నారు.