Annamayya District

Nov 21, 2023 | 21:08

ప్రజాశక్తి : ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి మున్సిపల్‌ కార్మికులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు చిట్వేలి రవికుమార్‌ డిమాండ్‌ చేశారు.

Nov 21, 2023 | 21:03

రాయచోటి : రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారుల అభివద్ధికి విశేష కషి చేస్తుందని కలెక్టర్‌ గిరీష పేర్కొన్నారు.

Nov 21, 2023 | 20:59

రాయచోటి : జిల్లాలో తప్పులులేని స్వచ్ఛమైన ఓటర్ల జాబితా రూపొందిం చేందుకు సంబంధిత అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ గిరీష అధికారులను ఆదేశించారు.

Nov 21, 2023 | 20:56

రాజంపేట అర్బన్‌ : వైసిపి ప్రభుత్వం అమలు చేస్తున్న ఇసుక పాలసీ విధానంతో నిర్మాణ రంగం కుదేలైందని టిడిపి రాజంపేట పార్లమెంట్‌ అధ్యక్షులు చమర్తి జగన్మోహన్‌రాజు అన్నారు.

Nov 20, 2023 | 18:11

ప్రజాశక్తి -కలకడ(అన్నమయ్య) : వారం రోజులుగా జరుగుతున్న గ్రంథాలయ వారోత్సవాలు సోమవారంతో ముగిసినట్లు కలకడ శాఖ గ్రంథాలయ అధికారి అమరనాథ తెలిపారు.

Nov 19, 2023 | 21:11

 కడప అర్బన్‌ : సిపిఎస్‌ విధానాన్ని రద్దుచేసి, పాత పెన్షన్‌ విధానాన్ని పునరుద్ధరించే వారికే రాబోయే ఎన్నికలలో తమ మద్దతు ఉంటుందని యుటిఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శులు బి.లక్ష్మీరాజ, ఎస్‌.ఎస్‌.నాయుడు పేర్కొన్

Nov 19, 2023 | 21:01

కడప : ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో కడప ఆర్ట్స్‌ కళాశాల మైదానంలో ఆదివారం ఇండియా-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న ప్రపంచ కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌ను కడప నగర జిల్లా క్రికెట్‌ అభిమానులు, ప్రేక్షకుల

Nov 19, 2023 | 20:57

రాయచోటి : జిల్లాలో గిరిజనులకు, గిరిజన విద్యార్థులకు అందుబాటులో ఉండి గిరిజన సంక్షేమమే తమ లక్ష్యమని జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి అబ్‌ సలాం పేర్కొన్నారు.

Nov 19, 2023 | 20:51

రాయచోటి : 'మధ్యాహ్నం భోజన కార్మికుల కష్టాలు తనకు తెలుసనని, తాము అధికారంలోకి వచ్చిన వెంటనే వారికి రూ.10 వేల వేతంన అందించి అదు కుంటాం' అని ప్రస్తుత సిఎం, అప్పటి ప్రతిపక్ష నాయకులు వై.ఎస్‌.

Nov 18, 2023 | 21:09

 కడప ప్రతినిధి : జిల్లాను క్రికెట్‌ ఫీవర్‌ పట్టుకుంది. మూడు వారాలుగా ఐసిసి దేశంలో క్రికెట్‌ ప్రపంచకప్‌ నిర్వహిస్తోంది.

Nov 18, 2023 | 21:06

వీరబల్లి : గతంలో ఎన్నడూ లేని విధంగా జిల్లాలో వర్షాభావ పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఫలితంగా భూగర్భజలాలు అడుగంటాయి. మరోవైపు చెరువులు, కుంటలు, కాలువల్లోనూ చుక్కనీరు లేకుండా పోయింది.

Nov 18, 2023 | 21:00

ప్రజాశక్తి : విద్యార్థి దశ నుంచే పరిశోధనలను ప్రోత్సహించినట్లయితే సమాజాభివద్ధి సాధ్యమవుతుందని కడప పాఠశాల విద్య సంయుక్త సంచాలకులు మార్తాల వెంకటకష్ణారెడ్డి అన్నారు.