Prakasam

Nov 22, 2023 | 00:55

ప్రజాశక్తి-దర్శి: ఆంధ్రప్రదేశ్‌లో గతంలో ఎన్నడూ లేని విధంగా సంక్షేమానికి, అభివృద్ధికి పెద్దపీట వేశారని, అది ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితోనే సాధ్యమని స్థానిక ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్

Nov 22, 2023 | 00:52

ప్రజాశక్తి-హనుమంతునిపాడు: వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నేటి వరకు అవినీతి, అక్రమాలు, దౌర్జన్యాలకే మొదటి ప్రాధాన్యం ఇచ్చారని, ఇక గ్రామీణ రోడ్ల బాగోగులు ఎవరు పట్టించుకుంటారని వైసీపీ

Nov 22, 2023 | 00:45

ప్రజాశక్తి-కనిగిరి: కనిగిరి మునిసిపాలిటీలో 20వ రోజు మంగళవారం బొగ్గులగొంది కాలనీలో మన ఊరు-మన ఉగ్ర, భవిష్యత్తుకు గ్యారెంటీ బాబు ష్యూరిటీ కార్యక్రమాన్ని నిర్వహించారు.

Nov 22, 2023 | 00:38

ప్రజాశక్తి-పిసిపల్లి: పీసీపల్లి మండలంలోని పెదయిర్లపాడు జడ్పీ హైస్కూల్‌ స్థలంలో అధికార పార్టీ నాయకులు అక్రమ కట్టడాలు నిర్మించి అద్దెలకు ఇస్తున్నారని అదే గ్రామానికి పెద్దిరెడ్డి వెంగళరెడ్డి ఆరోపించార

Nov 21, 2023 | 23:39

ప్రజాశక్తి-ఒంగోలు కలెక్టరేట్‌ : సముద్ర తీరాన్ని రాష్ట్రానికి సంపదకేంద్రంగా మారుస్తూ మత్స్యకారుల జీవితాలలో వెలుగులు నింపేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు ఒంగోలు పార్లమెంట్‌ సభ్యులు మాగుం

Nov 21, 2023 | 23:35

ప్రజాశక్తి - ఒంగోలు కలెక్టరేట్‌ : స్కీం వర్కర్స్‌, కాంట్రాక్ట్‌ అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులను రెగ్యులర్‌ చేయాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు చీకటి శ్రీనివాసరావు డిమాండ్‌ చేశారు.

Nov 21, 2023 | 23:33

ప్రజాశక్తి-నాగులుప్పలపాడు : మండల పరిధిలోని తిమ్మసముద్రం గ్రామంలో వరి రైతులకు ప్లాంట్‌క్లినిక్‌ పై మంగళవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

Nov 21, 2023 | 23:32

ప్రజాశక్తి -గిద్దలూరు రూరల్‌ : రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ వచ్చే 8 నుంచి అంగన్‌వాడీలు సమ్మెబాట పట్టనున్నట్లు అంగన్‌వాడీ యూనియన్‌ నాయకురాలు డి. స్వర్ణ కుమారి తెలిపారు.

Nov 21, 2023 | 23:30

ప్రజాశక్తి-చీమకుర్తి : మున్సిపల్‌ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌(సిఐటియు) ఆధ్వర్యంలో మంగళవారం నిరసన ర్యాలీ నిర్వహించారు.

Nov 21, 2023 | 00:50

ప్రజాశక్తి-కొనకనమిట్ల: వినియోగదారుల అదాలత్‌ అవగాహన సదస్సులో 21 సమస్యలను పరిష్కరించినట్లు విశ్రాంత జిల్లా జడ్జి ఎన్‌ విక్టర్‌ ఇమ్మానియేల్‌ తెలిపారు.

Nov 21, 2023 | 00:47

ప్రజాశక్తి-దర్శి: మండలంలోని బొట్లపాలెం గ్రామానికి చెందిన యూటీఎఫ్‌ మాజీ మండల అధ్యక్షులు యర్రగూటి తిరుపాలురెడ్డి(49) సోమవారం ఉదయం గుండెపోటుతో మృతి చెందారు.