Prakasam

Nov 21, 2023 | 00:35

ప్రజాశక్తి-ఒంగోలు కలెక్టరేట్‌

Nov 21, 2023 | 00:26

ప్రజాశక్తి-కనిగిరి: దేశంలో ఆర్థికంగా వెనుకబడిన నిరుపేద ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించే లక్ష్యంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రధానమంత్రి జన ఆరోగ్య పథకం ప్రవేశ పెట్టినట్లు కనిగిరి మున్సిపల్‌ చై

Nov 21, 2023 | 00:24

ప్రజాశక్తి-కంభం రూరల్‌ : కంభంలోని నాయక్‌ వీధి ఉర్దూ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సహెరా బేగం ఇటీవల రాష్ట్ర ఉర్దూ అకాడమీ నుంచి ఇటీవల ఉత్తమ ఉపాధ్యాయురాలి అవార్డును అందుకున్నారు.

Nov 21, 2023 | 00:22

యర్రగొండపాలెం : యర్రగొండపాలెంలోని 31వ నంబరు పోలింగ్‌ కేంద్రం పరిధిలోని బాబు ష్యూరిటీ, భవిష్యత్తు గ్యారెంటీ, ప్రజా వేదిక కార్యక్రమం సోమవారం నిర్వహించారు.

Nov 21, 2023 | 00:19

ప్రజాశక్తి-కొమరోలు : పేదల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ థ్యేయమని ఎంపిపి కామూరి అమూల్య తెలిపారు.

Nov 21, 2023 | 00:17

ప్రజాశక్తి-మార్కాపురం : వైసిపి ప్రభుత్వ పాలనలో రహదారుల పరిస్థితి అధ్వానంగా తయారైనట్లు టిడిపి, నాయకులు తెలిపారు.

Nov 21, 2023 | 00:16

ప్రజాశక్తి-పొదిలి: మున్సిపల్‌ కాంట్రాక్ట్‌ వర్కర్లను పర్మినెంట్‌ చేయకుంటే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం రమేష్‌ అన్నారు.

Nov 21, 2023 | 00:14

ప్రజాశక్తి-చీమకుర్తి : అభయకళారాధన సంస్థ అధ్యక్షుడు మద్దాళి మాధవరావుకు రాజీవ్‌గాంధీ స్ఫూర్తి సేవా పురస్కారం అందజేశారు.

Nov 20, 2023 | 00:00

ప్రజాశక్తి-చీమకుర్తి: దీక్షలు చేపట్టిన అయ్యప్ప, భవానీ, శివ స్వాములకు నిత్య అన్నదాన కార్యక్రమాన్ని మాజీ మంత్రి శిద్దా రాఘవరావు లక్ష్మీ పద్మావతి దంపతులు, శిద్దా సుధీర్‌కుమార్‌ శృతి దంపతులు ఆదివారం లా

Nov 19, 2023 | 23:57

ప్రజాశక్తి-ఒంగోలు కలెక్టరేట్‌

Nov 19, 2023 | 23:19

ప్రజాశక్తి-కనిగిరి : సిపిఎం నాయకులు బడుగు వెంకటేశ్వర్లు పెద్ద కుమార్తె కృష్ణవేణి-బాలకృష్ణ వివాహ వేడుకలు కనిగిరి పట్టణంలోని ఎంజిఆర్‌ కళ్యాణ మండపంలో ఆదివారం నిర్వహించారు.

Nov 19, 2023 | 23:10

ప్రజాశక్తి-పెద్ద దోర్నాల : పెద్దదోర్నాల సామాజిక ఆరోగ్య కేంద్రంలో ల్యాబ్‌ టెక్నీషియన్‌గా విధులు నిర్వహిస్తున్న చిరంజీవి ఒంగోలు ఎంసిహెచ్‌ హాస్పిటల్‌ బదిలీ అయ్యారు.