ప్రజాశక్తి-నెల్లూరు :యువతలో జాతీయ సమైక్యత, మతసామరస్యం, ధైర్య సాహసాలు, సోదర భావం పెంపొందించడమే యువజన ఉత్సవాల ప్రధాన లక్ష్యమని జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఆనం అరుణమ్మ పేర్కొన్నారు.
ప్రజాశక్తి-కందుకూరు :విద్యార్థులు, నిరుద్యోగుల సమస్యలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విస్మరించాయని ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శులు ఎన్ శ్రీనివాసులు, ఎం.వి.
ప్రజాశక్తి-కందుకూరు :వలేటివారిపాలెం మండలం పోకూరు పంచాయతీ లోని కుమ్మరిపాలెంలో గల్లా మాల్యాద్రి కుమారుడు బ్రహ్మ తేజ, అమూల్య వివాహానికి కందుకూరు నియోజకవర్గ టిడిపి ఇన్ఛార్జి ఇంటూరి నా