ప్రజాశక్తి-విశాఖపట్నం : విశాఖ సాగర తీరంలో ఈ నెల 26వ తేదీన తలపెట్టిన సాగర్ తీర స్వచ్ఛత కార్యక్రమంలో ప్రజలందరూ పాల్గొని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.మల్లికార్జున పిల
ప్రజాశక్తి -భీమునిపట్నం ఈ-పంటలో సాగు వివరాల నమోదుతో రైతులకు బహుళ ప్రయోజనాలున్నాయని వ్యవసాయశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ బొడ్డేపల్లి విజయప్రసాద్ సూచించారు.
అంథకారంలో మగ్గుతున్న ఎన్టిఆర్ కాలనీ
కనీస సౌకర్యాలు లేక కాలనీ వాసుల ఇక్కట్లు
పేరును చూసి పట్టించుకోని ప్రజాప్రతినిధులు
తాజాగా పట్టాలు లేవంటూ అధికారుల మెలిక
ప్రజాశక్తి- విశాఖపట్నం భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖకు చెందిన సిఎస్సి అకాడమీ సౌజన్యంతో ఆంధ్రవిశ్వవిద్యాలయం నుంచి మూడు నెలల కాలవ్యవధితో అంది
విద్యా రంగ సమస్యలను పరిష్కరించాలంటూ అఖిలపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యాన రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం చేపట్టిన విద్యాసంస్థల బంద్ విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో విజయవంతమైంది.