Visakapatnam

Aug 23, 2022 | 23:47

  ప్రజాశక్తి- ఉక్కునగరం : 44 కార్మిక చట్టాలను 4 లేబర్‌ కోడ్‌ లుగా మార్చి అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచే కార్యక్రమంలో భాగంగా తిరుపతిలో ఈ నెల 25, 26 తేదీల్లో నిర్వహించే

Aug 23, 2022 | 23:45

ప్రజాశక్తి-కంచరపాలెం : ఆరోగ్య రంగంలో విశేష సేవలందిస్తున్న ఆశా కార్యకర్తలకు ఉద్యోగ భద్రత, రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌, పెన్షన్‌ సౌకర్యం కల్పించాలని సిఐటియు విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్

Aug 23, 2022 | 23:43

ప్రజాశక్తి -గాజువాక : బిహెచ్‌ఇఎల్‌ విశాఖపట్నం యూనిట్‌లో ఉన్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యాన కంపెనీ మెయిన్‌ గేట్‌ వద్ద మంగళవారం నిరసన తెలిపారు.

Aug 23, 2022 | 23:41

ప్రజాశక్తి-యంత్రాంగం టంగుటూరి ప్రకాశం పంతులు జయంతిని విశాఖ నగరంలో పలుచోట్ల మంగళవారం ఘనంగా నిర్వహించారు.

Aug 23, 2022 | 23:38

ప్రజాశక్తి - ఆరిలోవ : ముడసర్లోవ రిజర్వాయర్‌ క్యాచ్‌మెంట్‌కు చెందిన స్థలాల పరిరక్షణకు ప్రతిపాదనలు సిద్ధంచేసినట్టు నగర మేయర్‌ గొలగాని హరి వెంకటకుమారి తెలిపారు.

Aug 22, 2022 | 23:56

ప్రజాశక్తి - విశాఖపట్నం : ఈ నెల 26న నిర్వహించబోయే సాగరతీర స్వచ్ఛత కార్యక్రమాన్ని 20 వేల మందితో చేపడుతున్నట్లు జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.మల్లికార్జున తెలిపారు.

Aug 22, 2022 | 23:54

ప్రజాశక్తి - గ్రేటర్‌ విశాఖ బ్యూరో

Aug 22, 2022 | 23:51

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్‌ కోడ్స్‌ను తక్షణమే రద్దు చేయాలంటూ విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యాన సోమవారం ఆందోళనలు చేపట్టారు.

Aug 22, 2022 | 23:15

ప్రజాశక్తి-విశాఖపట్నం : స్పందన కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి స్వీకరించిన అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ రీ ఓపెన్‌ కాకూడదని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.మల

Aug 22, 2022 | 23:06

ప్రజాశక్తి -భీమునిపట్నం : జివిఎంసి నాలుగో వార్డు పరిధి నేరెళ్లవలస కాలనీ రాజీవ్‌ గృహకల్ప నివాసితులకు రోజూ తాగునీరు సరఫరా చేయాలని జోనల్‌ కమిషనర్‌ ఎస్‌ వెంకటరమణకు సిపిఎం ఆధ్వర్యాన స్థ

Aug 22, 2022 | 23:05

ప్రజాశక్తి-సీతమ్మధార : జివిఎంసి 48వ వార్డు పరిధి జైభారత్‌నగర్‌ ప్రాంతంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు.

Aug 22, 2022 | 23:01

ప్రజాశక్తి-ఆనందపురం : మండలంలోని దుక్కవానిపాలెం గ్రామంలో తమ్మిన చిన్నమ్మలు వర్థంతి సందర్భంగా గ్రామంలోని యువకులు రక్తదాన శిబిరం నిర్వహించారు.