Visakapatnam

Aug 26, 2022 | 23:26

ప్రజాశక్తి -భీమునిపట్నం     సాగర తీర స్వచ్ఛత కార్యక్రమాన్ని శుక్రవారం ఉత్సాహంగా నిర్వహించారు.స్థానిక ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు, జాయింట్‌ కలెక్టర్‌ విశ్వనాథన్‌, జెడ్‌పిటి

Aug 26, 2022 | 23:20

మదర్‌ థెరీసా 112వ జయంతిని శుక్రవారం పలుచోట్ల ఘనంగా నిర్వహించారు థెరీసా విగ్రహానికి, చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. మదర్‌ థెరీసా సేవలను స్మరించుకున్నారు.

Aug 26, 2022 | 23:12

సిఎం జగన్‌ పర్యటన నేపథ్యంలో పోలీసుల ముందస్తు చర్యలు

Aug 26, 2022 | 23:09

ప్రజాశక్తి -గాజువాక    అత్యంత ప్రతిష్టాత్మకమైన గ్రీన్‌ టెక్‌ సిఎస్‌ఆర్‌-2022 అవార్డును, గంగవరం పోర్టు గెలుచుకొంది.

Aug 26, 2022 | 22:51

మాజీ ఎమ్మెల్సీ ఎంవివిఎస్‌.శర్మ

Aug 25, 2022 | 23:23

ప్రజాశక్తి-సీతమ్మధార : విద్యుత్‌ చట్ట సవరణ బిల్లును కేంద్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని సిఐటియు విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్‌కెవిఎస్‌.కుమార్‌ డిమాండ్‌ చేశారు.

Aug 25, 2022 | 23:21

ప్రజాశక్తి -కంచరపాలెం : కనీస పెన్షన్‌ అమలు తదితర సమస్యలపై ఆల్‌ ఇండియా కో-ఆర్డినేట్స్‌ కమిటీ పిలుపుమేరకు మర్రిపాలెంలోని పిఎఫ్‌ కార్యాలయం ఎదుట పెన్షనర్లు గురువారం ధర్నా నిర్వహించారు.

Aug 25, 2022 | 23:15

ప్రజాశక్తి- ఆనందపురం: మండలంలోని సిర్లపాలెం గ్రామంలో వ్యవసాయ శాస్త్రవేత్త పర్యటించి వరి పంటను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు.

Aug 25, 2022 | 23:14

ప్రజాశక్తి -ములగాడ : పెరుగుతున్న ధరలకనుగుణంగా కార్మికుల జీతాలు పెంచాలని సిఐటియు రాష్ట్ర కార్యదర్శి ఎం.జగ్గునాయుడు డిమాండ్‌చేశారు.

Aug 25, 2022 | 23:12

ప్రజాశక్తి- ములగాడ : చెత్త పన్ను రద్దుచేయాలని కోరుతూ జివిఎంసి 63వ వార్డు పరిధి కాకర్లలోవలో సిపిఎం ఆధ్వర్యాన గురువారం పాదయాత్ర నిర్వహించారు.

Aug 25, 2022 | 23:11

ప్రజాశక్తి-పెందుర్తి : అర్బన్‌ హౌసింగ్‌ స్కీమ్‌ కింద పెందుర్తి నియోజకవర్గం నగర పరిధిలోని పేదలకు ఇంటి పట్టాలను స్థానిక తహశీల్దార్‌ కార్యాలయంలో గురువారం ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్‌ర

Aug 24, 2022 | 23:54

ప్రజాశక్తి-విశాఖపట్నం : ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్మోహన్‌రెడ్డి ఈ నెల 26వ తేదీన ఒక రోజు పర్యటన నిమిత్తం విశాఖపట్నం రానున్నారని విశాఖ జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.మల్లికార్జున తెలిపారు.