Visakapatnam

Aug 28, 2022 | 23:21

ప్రజాశక్తి -గాజువాక : చెత్త పన్నును తక్షణమే రద్దు చేయాలని సిపిఎం గాజువాక జోన్‌ కార్యదర్శి ఎం.రాంబాబు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

Aug 28, 2022 | 23:20

   ప్రజాశక్తి-మాధవధార : కార్మికుల సంక్షేమమే ధ్యేయంగా మాధవధార రైల్వే కార్మిక సంక్షేమ సంఘం పనిచేస్తోందని 50వ వార్డు కార్పొరేటర్‌ వావిలపల్లి ప్రసాద్‌ అన్నారు.

Aug 28, 2022 | 23:18

ప్రజాశక్తి-ములగాడ : మల్కాపురం పరిధి పల్లివీధి, గొల్లవీధి, నగరాల వీధి, తెలుక వీధిలో ప్రతి ఇంటి నుంచీ ప్లాస్టిక్‌ బ్యాగులను సేకరించి కాటన్‌ బ్యాగులను ఆదివారం హెచ్‌పిసిఎల్‌ విశాఖ రిఫై

Aug 28, 2022 | 23:14

ప్రజాశక్తి - ఆరిలోవ : ముడసర్లోవ వాకర్స్‌ అసోసియేషన్‌ విజ్ఞప్తి మేరకు 13వ వార్డు కార్పొరేటర్‌ కెల్ల సునీత చొరవతో ముడసర్లోవ రోడ్డులోని స్కిల్‌ డెవలెప్‌మెంట్‌ సెంటర్‌ సమీపంలో ఓపెన్‌ జ

Aug 28, 2022 | 23:13

ప్రజాశక్తి - ఆరిలోవ : జివిఎంసి 9, 10 వార్డుల్లో ఆదివారం టిడిపి సభ్యత్వం, ఓటరు నమోదు కార్యక్రమం వేర్వేరుగా నిర్వహించారు.

Aug 27, 2022 | 23:08

ప్రజాశక్తి-ఉక్కునగరం : ప్రభుత్వ రంగ సంస్థలను తెగ నమ్మటానికి బిజెపి ప్రభుత్వం పూనుకుందని, దీనిని ఎట్టి పరిస్థితుల్లోనూ తిప్పి కొట్టాలని సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్‌.నర్సింగరావ

Aug 27, 2022 | 23:07

ప్రజాశక్తి -ములగాడ : అలహాబాద్‌ జైల్లో ఉన్న తీస్తాసెతల్వాద్‌కు మద్దతుగా ఐద్వా మల్కాపురం జోన్‌ కమిటీ ఆధ్వర్యాన శనివారం పోస్టు కార్డు ఉద్యమాన్ని చేపట్టారు.

Aug 27, 2022 | 23:05

ప్రజాశక్తి- కంచరపాలెం : చెత్త పన్నును వెంటనే రద్దు చెయ్యాలని, ఆస్తి పన్నుకు చెత్త పన్ను లింక్‌ పెట్టొద్దని కంచరపాలెం పరిధి రవీంద్రనగర్‌లో సిపిఎం ఆధ్వర్యాన పాదయాత్ర నిర్వహించారు.

Aug 27, 2022 | 23:04

ప్రజాశక్తి -పిఎం పాలెం : ప్రతి విద్యార్థీ ఇష్టంతో చదువుకోవాలని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున కోరారు.

Aug 27, 2022 | 23:02

ప్రజాశక్తి -భీమునిపట్నం : కనీస వేతనం రూ.10 వేలు ఇవ్వాలని మండలంలో ఉన్న మధ్యాహ్న భోజన కార్మికులు శనివారం స్థానిక ఎంఇఒ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.

Aug 27, 2022 | 23:01

ప్రజాశక్తి - ఆరిలోవ : పాఠశాల విద్యాశాఖ ముద్రించిన బాలికలపై వేధింపులు ఆపండి పోస్టర్‌ను బాల వికాస్‌ ఫౌండేషన్‌ సంస్థ ఆధ్వర్యాన శనివారం జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో డిఇఒ సమక్షంలో ఆవిష్

Aug 26, 2022 | 23:30

సంఘం చరిత్రలో ఇదే మొదటిసారి