Visakapatnam

Sep 28, 2022 | 00:24

ప్రజాశక్తి -భీమునిపట్నం : మహిళా సంక్షేమానికి తమ ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందని స్థానిక ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు.

Sep 28, 2022 | 00:23

ప్రజాశక్తి - మధురవాడ : రాష్ట్రంలో ఉన్న ఆర్‌ఎంపి వైద్యులకు శిక్షణతో పాటు గుర్తింపత్రం ఇచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలని ఫెడరేషన్‌ వ్యవస్థాపక అధ్యక్షులు రాజ సిద్ధార్థ డిమాండ్‌ చ

Sep 26, 2022 | 23:38

ప్రజాశక్తి-పెందుర్తి : సిపిఎం చేపట్టిన దేశ రక్షణ భేరి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ కృష్ణరాయపురం సమీపంలోని జ్యోతినగర్‌లో పార్టీ నాయకులు ఇంటింటా ప్రచారం నిర్వహించారు.

Sep 26, 2022 | 23:36

ప్రజాశక్తి-యంత్రాంగం వైఎస్‌ఆర్‌ చేయూత పథకానికి సంబంధించిన చెక్కులను పలు మండలాల్లో సోమవారం అందించారు.

Sep 26, 2022 | 23:34

ప్రజాశక్తి-లీగల్‌ విలేకరి : జ్యుడీషియల్‌ అకాడమీ డైరెక్టర్‌గా ఉద్యోగోన్నతిపై బదిలీ అయి వెళ్తున్న జిల్లా ప్రధాన న్యాయమూర్తి అవధానం హరిహరనాధ శర్మకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్

Sep 26, 2022 | 23:31

ప్రజాశక్తి- ఆనందపురం : వేములవలస- వెల్లంకి సర్వీసు రోడ్డు పనులు అస్తవ్యవస్తంగా ఉండడంతో ప్రయాణికులు పలు ఇబ్బందులు పడుతున్నారు.

Sep 26, 2022 | 23:30

ప్రజాశక్తి - ఆరిలోవ : జివిఎంసి 13వ వార్డులో కమిషనర్‌ రాజబాబు సోమవారం తెల్లవారు జామున వార్డు కార్పొరేటర్‌ కెల్ల సునీతతో కలిసి పర్యటించారు.

Sep 26, 2022 | 23:28

ప్రజాశక్తి - ఆరిలోవ : సంక్షేమ పథకాలను పారదర్శకంగా ప్రతి లబ్ధిదారునికీ అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని విఎంఆర్‌డిఎ చైర్‌పర్సన్‌ అక్కరమాని విజయనిర్మల అన్నారు.

Sep 26, 2022 | 00:02

ప్రజాశక్తి-ములగాడ : సిపిఎం దేశరక్షణ భేరి ప్రచారోద్యమంలో భాగంగా ఆదివారం జివిఎంసి 62వ వార్డు పరిధి త్రినాధపురంలో పాదయాత్ర నిర్వహించారు.

Sep 26, 2022 | 00:01

ప్రజాశక్తి -యంత్రాంగం ఎపి రాష్ట్ర శాసనసభ డిప్యూటీ స్పీకర్‌గా బాధ్యతలు చేపట్టి విజయనగరం వచ్చిన కోలగట్ల వీరభద్రస్వామికి మార్గ మధ్యంలో ఆదివారం అపూర్వ స్వాగతం లభించింది.

Sep 25, 2022 | 23:59

ప్రజాశక్తి -ములగాడ : విజయవాడలో అక్టోబర్‌ 14 నుంచి 18వ తేదీ వరకు జరగనున్న సిపిఐ 24వ జాతీయ మహాసభలను జయప్రదం చేయాలని పార్టీ విశాఖ జిల్లా కార్యదర్శి ఎం.పైడిరాజు పిలుపునిచ్చారు.

Sep 25, 2022 | 23:58

ప్రజాశక్తి-గాజువాక: విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాలలో బాగా వెనకబడి ఉన్న సగర సామాజిక వర్గాన్ని ఆదుకునేందుకు ప్రభుత్వాలు చొరవ చూపాలని ఉమ్మడి విశాఖ జిల్లాల సగర సంఘం అధ్యక్షుడు గుర్రం నూక