ప్రజాశక్తి-పెందుర్తి : మండలంలోని 94, 96, 97 వార్డుల పరిధిలోని పలు ప్రాంతాల్లో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే అదీప్రాజు, మేయర్ గొలగాని హరి వెంకటకుమారి శనివారం శంకుస్థాపన కార్యక్రమాలను
ప్రజాశక్తి-రావికమతం : రావికమతం మండలం టి.అర్జాపురం పంచాయితీ డోలవానిపాలెం గ్రామంలో సిపిఎం మండల కమిటీ ఆధ్వర్యంలో పోస్టర్ల ఆవిష్కరణ సభ నిర్వహించడం జరిగింది.
ప్రజాశక్తి-గాజువాక: నెల్లూరులో ఈ నెల 24, 25, 26 తేదీల్లో ఐద్వా రాష్ట్ర మహాసభల నేపథ్యంలో గాజువాక జోన్ కమిటీ ఆధ్వర్యాన షీలానగర్లో సీనియర్ నాయకులు ఇందిర పతాకావిష్కరణ చేశారు.