Visakapatnam

Jul 22, 2022 | 23:23

ప్రజాశక్తి- విశాఖపట్నం : ఆంధ్రవిశ్వవిద్యాలయం చిత్రకళా విభాగం విద్యార్థిని, కొలంబియా దేశస్థురాలు లిడా రమిరిజ్‌ సోలో ఎగ్జిబిషన్‌ ఆకట్టుకుంది.

Jul 22, 2022 | 23:20

భూపరిహారం చెల్లించకపోవడంపై ముదపాక వాసుల ఆందోళన

Jul 22, 2022 | 23:17

ప్రజాశక్తి - మాధవధార/ కంచరపాలెం : ఐదో జోన్‌ పరిధిలోని వార్డుల్లో రూ.1.70కోట్లతో చేపట్టిన రహదారుల మరమ్మతులు, అభివృద్ధిపై నాడు-నేడు పేరిట ఫొటో ఎగ్జిబిషన్‌ ఏర్పాటు చేశారు.

Jul 22, 2022 | 23:15

ప్రజాశక్తి -కంచరపాలెం     వారానికి ఒకరోజు డ్రైడే పాటించడం ద్వారా దోమలను నివారించవచ్చని 'అమత్‌' జాయింట్‌ డైరెక్టర్‌ విజయభారతి అన్నారు.

Jul 22, 2022 | 23:13

ప్రజాశక్తి -కరాస: విధి నిర్వహణలో భాగంగా ఎఎన్‌-32 విమాన ప్రమాద దుర్ఘటనలో అమరులైన ఎనిమిది మంది ఎన్‌ఎడి ఉద్యోగులకు ఘన నివాళులర్పించారు.

Jul 21, 2022 | 23:22

  ప్రజాశక్తి-ఉక్కునగరం : స్టీల్‌ప్లాంట్‌ రక్షణకు రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి సిద్ధం కావాలని రాష్ట్ర సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్‌ నర్సింగరావు పిలుపునిచ్చారు.

Jul 21, 2022 | 23:20

ప్రజాశక్తి-విశాఖపట్నం ప్రతినిధి

Jul 21, 2022 | 23:16

ప్రజాశక్తి- కలెక్టరేట్‌ : ప్రభుత్వ రంగంలో లాభాలలో నడుస్తున్న విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను ప్రయివేటీకరణ కాకుండా అడ్డుకొని తీరుతామని సిఎఫ్‌టియుఐ ఆర్గనైజింగ్‌ కార్యదర్శి కె.లక్ష్మి స్పష్టం

Jul 21, 2022 | 23:14

ప్రజాశక్తి-కలెక్టరేట్‌ : జివిఎంసి 27వ వార్డు పరిధిలోని శ్రీనగర్‌, ద్వారకానగర్‌ తదితర ప్రాంతాలలో రూ.93.15 లక్షల వ్యయంతో తారు రోడ్లు, సిసి కల్వర్టులు నిర్మాణానికి స్థానిక ఎమ్మెల్యే వ

Jul 21, 2022 | 23:11

\జగనన్న కాలనీల్లో పూర్తి స్థాయి మౌలిక సౌకర్యాలు

Jul 21, 2022 | 23:09

ప్రజాశక్తి-పిఎం పాలెం/ భీమునిపట్నం : మధురవాడలోని జివిఎంసి రెండో జోన్‌ కార్యాలయంలో 5 నుంచి 13 వార్డుల పరిధిలో చేపట్టిన రహదారుల అభివృద్ధి పనులకు సంబంధించి ఫొటో ఎగ్జిబిషన్‌ ఏర్పాటు చే

Jul 21, 2022 | 23:07

ప్రజాశక్తి- పిఎం.పాలెం: కొమ్మాది సమీపంలోని గాయత్రి విద్యాపరిషత్‌ మెడికల్‌ కాలేజీలో పుట్టుకతో చెవిటి, మూగ పిల్లలకు అరుదైన చికిత్స నిర్వహించినట్లు ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు.