Visakapatnam

Jul 21, 2022 | 23:04

ప్రజాశక్తి- గాజువాక : నగర స్వచ్ఛతకే మొదటి ప్రాధాన్యత ఇస్తున్నట్లు జివిఎంసి కమిషనర్‌ డాక్టర్‌ జి. లక్ష్మీశ అన్నారు.

Jul 21, 2022 | 22:59

ప్రజాశక్తి - ఆరిలోవ : అతితక్కువ బరువుతో పుట్టిన శిశువులకు పునర్జన్మ ప్రసాదించడంలో ఆరిలోవ హెల్త్‌సీటిలోనీ రెయిన్‌బో ఆసుపత్రి ముందు వరుసలో ఉంటోంది.

Jul 21, 2022 | 22:51

ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య మిస్టరీని చేధించిన పిఎం.పాలెం పోలీసులు

Jul 21, 2022 | 00:02

ప్రజాశక్తి- కలెక్టరేట్‌ : 2017 జనవరి 1 నుంచి 15 శాతం ఫిట్‌ మెంట్‌తో పెన్షన్‌ రివిజన్‌ జరగాలని ఆలిండియా బిఎస్‌ఎన్‌ఎల్‌ డాట్‌ పెన్షనర్స్‌ అసోసియేషన్‌ జిల్లా కార్యదర్శి కె.రామాంజనేయుల

Jul 21, 2022 | 00:00

ప్రజాశక్తి-కలెక్టరేట్‌ : కెజిహెచ్‌ ప్రాంగణంలోని వార్డు బార్సు కాలనీలో వందేళ్ళగా నివసిస్తున్న 270 నిరుపేద కుటుంబాలను ఖాళీ చేయించి వెళ్లిపోవాలని, లేకుంటే కాలనీ ఇళ్లను కూల్చివేస్తామని

Jul 20, 2022 | 23:55

ప్రజాశక్తి- కలెక్టరేట్‌ : ఆంధ్రప్రదేశ్‌ తూర్పు ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ ఉద్యోగుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకుగాను ప్రత్యేకంగా రూపొందించబడిన ఉద్యోగుల సమస్యల పరిష్కార పో

Jul 20, 2022 | 23:53

  ప్రజాశక్తి -గ్రేటర్‌ విశాఖ బ్యూరో : విశాఖ నగర అభివృద్ధికి, ప్రజలకు అందించాల్సిన సేవల పట్ల పారిశుధ్య కార్మికులు, సూపర్‌వైజర్లు నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు, విధులు నుంచి తొలగిం

Jul 20, 2022 | 23:35

ప్రజాశక్తి- సింహాచలం: సింహాచల దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యులు సంపంగి శ్రీనివాసరావు సమకూర్చిన సొంత నిధులు రూ.16 లక్షలతో గోసంరక్షణకు గోశాలలో నూతన షెడ్డు నిర్మాణానికి బుధవారం దేవస్థ

Jul 20, 2022 | 23:33

ప్రజాశక్తి- విశాఖపట్నం : కేంద్ర విద్యాశాఖ జాతీయ స్థాయిలో ప్రకటించిన నేషనల్‌ ఇనిస్టిట్యూషనల్‌ ర్యాంకింగ్‌ ఫ్రేమ్‌ వర్క్‌ (ఎన్‌ఐఆర్‌ఎఫ్‌)- 2022 ర్యాంకింగ్స్‌లో గీతం దంత వైద్య కళాశాల,

Jul 20, 2022 | 23:30

విశాఖ ఫార్మాసిటీతో ఆంధ్రా యూనివర్సిటీ ఎంఒయు

Jul 20, 2022 | 23:29

ప్రజాశక్తి- సీతమ్మధార : పేదోడి సొంతింటి కల సాకారం చేయటమే లక్ష్యంగా సిఎం జగన్మోహనరెడ్డి పనిచేస్తున్నారని విశాఖ ఉత్తర నియోజకవర్గ వైసిపి సమన్వయకర్త, నెడ్‌క్యాప్‌ రాష్ట్ర చైర్మన్‌ కెకె

Jul 20, 2022 | 23:27

ప్రజాశక్తి-పద్మనాభం : మండలంలోని స్ప్రింగ్‌ఫీల్డు పాఠశాలలో ఫీజులు అధికంగా వసూలు చేస్తున్నట్లు తమ తనిఖీలో స్పష్టమైందని ఇన్‌ఛార్జి ఎంఇఒ పద్మావతి, ఎంపిడిఒ నిర్మలాదేవి తెలిపారు.