Visakapatnam

Jul 24, 2022 | 00:31

ప్రజాశక్తి - ఆరిలోవ : నాడు - నేడు కార్యక్రమంలో భాగంగా విమ్స్‌ ఆసుపత్రికి రూ.250 కోట్లు కేటాయించినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ఎమ్‌టి.కృష్ణబాబు వెల్లడించారు.

Jul 23, 2022 | 23:42

ప్రజాశక్తి-సింహాచలం: పంచ గ్రామాల భూ సమస్యను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ సమైక్య ప్రజా రైతు సంక్షేమ సంఘం ఆధ్వర్యాన సింహాచలం ప్రధాని కూడలి వద్ద ధర్నా, రాస్తారోకో నిర్వహించారు.

Jul 23, 2022 | 23:40

ప్రజాశక్తి - ములగాడ : ఆదర్శనీయుడు నూనెల శ్రీనివాసరావు అని పలువురు వక్తలు కొనియాడారు.

Jul 23, 2022 | 23:38

ప్రజాశక్తి-సీతమ్మధార : జివిఎంసి 43వ వార్డు పరిధి 80 అడుగుల రోడ్డు, శ్రీనివాసనగర్‌, నందగిరినగర్‌, వెంకటేశ్వరకాలనీలో కమిషనర్‌ డాక్టర్‌ జి.లక్ష్మిశ, వార్డు కార్పొరేటర్‌ పెద్దిశెట్టి ఉ

Jul 23, 2022 | 23:36

ప్రజాశక్తి -కంచరపాలెం : జివిఎంసి 54, 55 వార్డుల్లోని లబ్ధిదారులకు కార్పొరేటర్లు చల్లా రజినిఈశ్వరరావు, కెవిఎన్‌ శశికళ ఆధ్వర్యాన 54వ వార్డు పరిధి నలందనగర్‌లో ఇళ్ల పట్టాలను ఉత్తర నియో

Jul 23, 2022 | 23:31

ప్రజాశక్తి - ఆరిలోవ : ప్లాస్టిక్‌ రహిత నగరంగా విశాఖను తీర్చిదిద్దడం మనందరి లక్ష్యం కావాలని జివిఎంసి కమిషనర్‌ లకీëశ అన్నారు.

Jul 23, 2022 | 23:26

ప్రజాశక్తి - ఆరిలోవ : చినగదిలి సాయిబాబా ఆలయం నుంచి ఆరిలోవ అంబేద్కర్‌ భవన్‌ వరకు రెండు వరుసల రహదారి పనులు, కాలువల నిర్మాణానికి శనివారం శంకుస్థాపన చేశారు.

Jul 23, 2022 | 12:46

విశాఖ : పంచ గ్రామాల భూ సమస్యను పరిష్కరించాలని కోరుతూ ... సమ్మక్క ప్రజా రైతు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సింహాచలం ప్రధాన కూడలిలో శనివారం ధర్నా నిర్వహించారు.

Jul 23, 2022 | 00:15

ప్రజాశక్తి - ఎంవిపి కాలనీ : హిందుస్థాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌ విశాఖ రిఫైనరీ హిందీ భాషను అమలు చేయడంలో ప్రథమ స్థానంలో నిలిచింది.

Jul 23, 2022 | 00:14

ప్రజాశక్తి - కలెక్టరేట్‌ : విభజనానంతరం జరిగిన నష్టాన్ని దృష్టిలో పెట్టుకొని కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాల్సిన అధికార వైసిపి, ప్రధాన ప్రతిపక్షం టిడిపి రెండూ రాష్ట్ర ప్రయోజనాలను బిజె

Jul 23, 2022 | 00:11

ఎన్నో పోరాటాలు, త్యాగాలు ఫలితంగా ఏర్పాటైన వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌ను అమ్మేస్తామని కేంద్ర ఉక్కు గనుల శాఖ మంత్రి చెప్పడం దుర్మార్గమని, ఈ చర్యను తీవ్రంగా అడ్డుకుంటామని ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకుల

Jul 23, 2022 | 00:08

- విచ్చలవిడిగా ప్రభుత్వ భూమిలో భారీ రహదారి ప్రజాశక్తి - విశాఖపట్నం ప్రతినిధి