Visakacity

Feb 20, 2023 | 23:20

ప్రజాశక్తి - ఎంవిపి.కాలనీ : డబ్బుల కోసం ఎంతకైనా తెగిస్తామనే జాబితాలో ఇద్దరు కానిస్టేబుళ్లు చేరిపోయారు.

Feb 20, 2023 | 23:18

ప్రజాశక్తి -భీమునిపట్నం : నందమూరి తారకరత్న మృతి టిడిపికి తీరని లోటని టిడిపి రాష్ట్ర కార్యదర్శి గంటా నూక రాజు పేర్కొన్నారు.

Feb 20, 2023 | 23:15

ప్రజాశక్తి-పద్మనాభం : మండలంలోని అనంతవరం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల పదో తరగతి విద్యార్థులకు విద్యాకమిటీ సహయంతో స్టడీ మెటీరియల్‌ పంపిణీ చేశారు.

Feb 20, 2023 | 00:31

ప్రజాశక్తి-విశాఖపట్నం : విశాఖ స్టీల్‌ప్లాంట్‌ 41వ ఆవిర్భావ దినోత్సవాన్ని శనివారం రాత్రి ఘనంగా నిర్వహించారు.

Feb 20, 2023 | 00:29

ప్రజాశక్తి -భీమునిపట్నం : స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యాన స్థానిక సెయింట్‌ ఆన్స్‌ ఎయిడెడ్‌ పాఠశాల క్రీడా మైదానంలో ఈ నెల 17వ తేదీన ప్రారంభమైన రాష్ట్ర స్థాయి ఖోఖో పోటీలు ఆదివారంత

Feb 18, 2023 | 23:20

ప్రజాశక్తి- ఎంవిపి కాలనీ : గాజువాక, శ్రీహరిపురం, మల్కాపురం, సింధియా, డాక్‌యార్డు మీదుగా కాన్వెంట్‌ జంక్షన్‌కు వెళ్ళే మార్గంలో గల డాక్‌యార్డు చిన్నబ్రిడ్జిని మరమ్మత్తులు కోసం 15నెలల

Feb 18, 2023 | 23:19

ప్రజాశక్తి-కలెక్టరేట్‌, విశాఖ : ప్రత్యక్షంగా పరోక్షంగా లక్ష మందికిపైగా ఉపాధి కల్పిస్తున్న విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను ప్రయివేటీకరణ చేయడం వల్ల ఉపాధిలేమితో పాటు, దేశానికి తీవ్ర నష్టం కలు

Feb 18, 2023 | 23:17

ప్రజాశక్తి- ఎంవిపి కాలనీ : విశాఖపట్నం-కొరాపుట్‌ సెక్షన్‌ను వాల్తేరు డివిజనల్‌ రైల్వే మేనేజర్‌ అనూప్‌ సత్పతి శనివారం తనిఖీ చేశారు.

Feb 14, 2023 | 23:58

ప్రజాశక్తి -ఎంవిపి కాలనీ : విశాఖపట్నం ఆర్‌కె.బీచ్‌ వద్ద నూతనంగా ఏర్పాటుచేసిన టూరిస్ట్‌ పోలీస్‌స్టేషన్‌ను ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి మంగళవారం వర్చువల్‌గా ప్రాంభించారు.

Feb 14, 2023 | 23:56

విఆర్‌ఎలను ఫేస్‌ యాప్‌ అటెండెన్స్‌ బయోమెట్రిక్‌ నుంచి మినహాయించాలని, ఇతర సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ ఆంధ్రప్రదేశ్‌ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం (సిఐటియు) ఆధ్వర్యాన విశాఖ, అనకాపల్

Feb 14, 2023 | 23:54

ప్రజాశక్తి - అనకాపల్లి : ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాల్సిందిగా పిడిఎఫ్‌ అభ్యర్థి డాక్టర్‌ కోరెడ్ల రమాప్రభ అభ్యర్థించారు.

Feb 14, 2023 | 00:01

ప్రజాశక్తి-కలెక్టరేట్‌, విశాఖ : దిల్‌వాలా మూవీ అన్ని తరగతుల ప్రేక్షకులను అలరిస్తుందని నటకిరీటి డాక్టర్‌ రాజేంద్రప్రసాద్‌ అన్నారు.