Visakacity

Feb 13, 2023 | 23:59

ప్రజాశక్తి-విశాఖపట్నం : జిల్లాలో పర్యాటక రంగం అభివృద్ధికి ఉన్న అవకాశాలను పరిశీలించి ప్రతిపాదనలు తయారుచేయాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.మల్లికార్జున అధికారులను ఆదేశించారు.

Feb 12, 2023 | 23:50

ప్రజాశక్తి-మాధవధార, కరాస, కంచరపాలెం : కేంద్ర ప్రభుత్వ విధానాల వల్ల పింఛన్‌దారులు రోడ్డున పడుతున్నారని ఆల్‌ ఫెన్షనర్స్‌ అండ్‌ రిటైర్డ్‌ పర్సన్స్‌ అసోసియేషన్‌ (ఎపిఅర్‌పిఎ) గౌరవాధ్యక్

Feb 12, 2023 | 23:48

ప్రజాశక్తి-సీతమ్మధార : మహిళా చేతన కార్యకర్త కత్తి పద్మ రచించిన కథల సంకలనం 'చీకటి పువ్వు'ను ప్రముఖ సాహితీ విమర్శకుడు వివిన మూర్తి ఆదివారం పౌర గ్రంథాలయంలో ఆవిష్కరించారు.

Feb 12, 2023 | 23:46

ప్రజాశక్తి-సీతమ్మధార : కథా నిలయం 26వ వార్షికోత్సవ సభ ఆదివారం పౌర గ్రంథాలయంలో జరిగింది. ఈ సందర్భంగా బాల సాహిత్యం మీద ప్రముఖ రచయిత బమ్మిడి జగదీశ్వరరావు ప్రసంగించారు.

Feb 12, 2023 | 23:44

ప్రజాశక్తి-సీతమ్మధార : రాజధాని కానున్న విశాఖలో స్పోర్ట్స్‌ అండ్‌ మార్షల్‌ ఆర్ట్స్‌కు అత్యధిక ప్రాధాన్యత ఉంటుందని సినీ నటుడు సుమన్‌ అన్నారు.

Feb 12, 2023 | 23:42

ప్రజాశక్తి -కంచరపాలెం: జ్ఞానాపురం బిఆర్‌టిఎస్‌ రోడ్డులో విషాదం చోటు చేసుకుంది. ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలు ఢకొీనడంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు.

Feb 12, 2023 | 23:31

ప్రజాశక్తి -భీమునిపట్నం : డాక్టర్‌ బిఆర్‌.అంబేద్కర్‌ను ఉద్దేశించి తెలంగాణ రాష్ట్ర ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్త అమరప్రసాద్‌ చేసిన అనుచిత వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ పలువురు దళితులు ఆదివారం న

Feb 11, 2023 | 23:33

ప్రజాశక్తి -కంచరపాలెం: క్రికెట్‌లో ప్రపంచ ఖ్యాతినార్జించిన షబ్నమ్‌ను డివైఎఫ్‌ఐ, చిల్డ్రన్స్‌ క్లబ్‌ ఆధ్వర్యాన కంచరపాలెంలోని బిఎన్‌ఆర్‌ భవన్‌లో శనివారం సాయంత్రం ఘనంగా సన్మానించారు.

Feb 11, 2023 | 23:31

ప్రజాశక్తి-సీతమ్మధార : ఏపీ రోడ్లు, బిల్డర్ల ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ విశాఖ జిల్లా కార్యవర్గాన్ని సీతమ్మధారలోని రోడ్లు భవనాల కార్యాలయంలో ఎన్నుకున్నారు.

Feb 11, 2023 | 23:30

ప్రజాశక్తి-సీతమ్మధార : ఆల్‌ ఇండియా బిసి ప్రజా వెల్ఫేర్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షునిగా పెబ్బిలి రవికుమార్‌ ఎన్నికయ్యారు.

Feb 10, 2023 | 23:59

ప్రజాశక్తి-మధురవాడ : గీతం డీమ్డ్‌ విశ్వవిద్యాలయంలో జరుగుతున్న అఖిల భారత అంతర్‌ విశ్వవిద్యాలయాల టార్గెట్‌బాల్‌ పోటీల ఫైనల్స్‌లో ఆంధ్ర విశ్వవిద్యాలయం జట్టు విజేతగా నిలిచింది.

Feb 10, 2023 | 23:58

ప్రజాశక్తి -మధురవాడ : అంతరించిపోతున్న అరుదైన ఆలివ్‌ రిడ్లే తాబేళ్లను కాపాడుకోవాలని, అందుకే అటవీశాఖ ఆధ్వర్యాన ఆర్‌కె.బీచ్‌, జోడుగుళ్ళపాలెం, సాగర్‌నగర్‌, చేపలుప్పాడ, పెదనాగమయ్య ప్రాం