Visakacity

Nov 16, 2022 | 23:53

ప్రజాశక్తి-అనకాపల్లి : రాష్ట్రంలో కౌలు రైతులందరూ కౌలు రైతు రుణ విముక్తి చట్టం కోసం ఉద్యమించాల్సిన అవసరం ఉందని సంఘం రాష్ట్ర కార్యదర్శి ఎం.హరిబాబు పిలుపునిచ్చారు.

Nov 16, 2022 | 23:52

ప్రజాశక్తి- ఎంవిపి కాలనీ : భారత ప్రభుత్వం గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ (మోటా) ఆంధ్రప్రదేశ్‌ గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యాన మంగళవారం ప్రారంభమైన గిరిజన గౌరవ దినోత్సవం బుధవారం ఉత్సాహం

Nov 16, 2022 | 23:50

ప్రజాశక్తి-కలెక్టరేట్‌, విశాఖ : పట్టభద్రుల శాసనమండలి ఎన్నికలకు గతంలో 77 పోలింగ్‌ స్టేషన్లు ఉండగా ప్రస్తుతం అదనంగా 17 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటుచేయనున్నట్లు విశాఖ జిల్లా కలెక్టర్‌ డ

Nov 16, 2022 | 23:49

   ప్రజాశక్తి - గ్రేటర్‌ విశాఖ బ్యూరో : సముద్రంలో ఈతకు వెళ్లి అకస్మాత్తుగా నీటిలో పడి మునిగిపోయే వారిని రక్షించేందుకు గానూ నైపుణ్యం, అర్హత గల లైఫ్‌ గార్డులు (సముద్ర ఈతగాళ్ల) 38 మంద

Nov 16, 2022 | 00:07

ప్రజాశక్తి-సీతమ్మధార : ఎన్నికలు 16 నెలల్లో రానున్నాయని, వాటిని ఎదుర్కొనేందుకు అందరూ కలిసికట్టుగా సిద్ధం కావాలని విశాఖ ఉత్తర నియోజకవర్గ ముఖ్య నాయకులకు ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి చ

Nov 16, 2022 | 00:04

ప్రజాశక్తి - ఆరిలోవ : చిన్నారుల్లో ఎక్కువగా వచ్చే మయోపియా కంటి వ్యాధిని నివారించేందుకు తగు చర్యలు తీసుకోవాలని ఎల్‌వి ప్రసాద్‌ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థ, జిఎంఆర్‌ వరలక్ష్మి ప్రాంగణం

Nov 16, 2022 | 00:03

ప్రజాశక్తి -ఆనందపురం : వరి పంటలో మేలైన యాజమాన్య పద్ధతులపై మండలంలోని బోని గ్రామంలో శిక్షణ తరగతులను మంగళవారం ప్రారంభించారు.

Nov 16, 2022 | 00:01

ప్రజాశక్తి - ఆరిలోవ : జివిఎంసి 13వ వార్డు పాండురంగాపురం కాలనీకి చెందిన ఎస్‌కె.నాగూర్‌(47) సోమవారం పచ్చకామెర్ల వ్యాధితో మృతి చెందడంతో వైఎస్‌ఆర్‌బ బీమా తక్షణ సాయం కింద రూ.10 వేలు మృత

Nov 15, 2022 | 00:13

ప్రజాశక్తి- మధురవాడ : ఏడవ వార్డు పరిధిలో తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించేలా కృషి చేస్తానని ఆ వార్డు కార్పొరేటర్‌ పిళ్ళా మంగమ్మ చెప్పారు.

Nov 15, 2022 | 00:12

ప్రజాశక్తి- భీమునిపట్నం : పార్టీ సభ్యత్వ నమోదుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి కోరాడ రాజబాబు పార్టీ కార్యకర్తలకు, నాయకులకు సూచించారు.

Nov 15, 2022 | 00:10

ప్రజాశక్తి-పెందుర్తి : పెందుర్తి మండలం ముదపాకలో జగనన్న ఇళ్ల కాలనీని జనసేన నాయకులు పరిశీలించారు. 'జగనన్న ఇళ్లు -పేదలందరికి కన్నీళ్లు' అని నినదించారు.

Nov 13, 2022 | 23:18

ప్రజాశక్తి-కలెక్టరేట్‌ : దేశ ఆర్థిక వ్యవస్థకు మూలమైన ప్రభుత్వ రంగ సంస్థలను అభివృద్ధి చేయకుండా ప్రైవేటీకరణ చేసేందుకు కేంద్రంలోని మోడీ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు దేశానికి హానికరమ