Visakacity

Nov 13, 2022 | 22:58

ప్రజాశక్తి-రాంబిల్లి :అనకాపల్లి జిల్లా ఎలమంచిలి నియోజకవర్గం రాంబిల్లి మండలంలో యమ ఇండియా రిబ్బన్‌ కంపెనీ నిర్మాణ పనులకు ఆదివారం భూమి పూజ చేశారు.

Nov 13, 2022 | 00:34

ప్రజాశక్తి-లీగల్‌ విలేకరి : జిల్లా వ్యాప్తంగా లోక్‌ అదాలత్‌ ద్వారా 18 వేలు కేసులు పరిష్కారమై రూ.20 కోట్లను కక్షిదారుకు అందజేసినట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికా

Nov 13, 2022 | 00:32

ప్రజాశక్తి-కంచరపాలెం : స్టీల్‌ప్లాంట్‌ను ప్రయివేటీకరణ చేయబోమని, ప్రభుత్వ రంగంలోనే కొనసాగిస్తామని ప్రధానమంత్రి మోడీ విశాఖలో ప్రకటించాలని డిమాండ్‌ చేస్తూ జివిఎంసి 52వ వార్డు పరిధి ఎన

Nov 13, 2022 | 00:28

ప్రజాశక్తి-ఆనందపురం : ఐదేళ్లలోపు పిల్లల మరణాలకు ప్రధాన కారణమైన న్యుమోనియా వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండాలని స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్‌ షేక్‌ షాహనాజ్‌ సాది

Nov 13, 2022 | 00:26

ప్రజాశక్తి-సీతమ్మధార : ప్రముఖకవి రొక్కం కామేశ్వరరావు మూడుభాషలలో రచించిన మూడు కవితా సంపుటాలను ప్రముఖ రచయిత, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత డాక్టర్‌ ఎల్‌ఆర్‌.స్వామి శనివారం పౌర

Nov 13, 2022 | 00:25

ప్రజాశక్తి -ఆనందపురం : ఆనందపురం మండలం గంభీరం సచివాలయం యాతపేట ఎస్‌టి కాలనీలో డెంగీ కేసు నమోదైంది.

Nov 11, 2022 | 00:01

ప్రజాశక్తి-ఉక్కునగరం : దేశవ్యాప్త ప్రయివేటీకరణ వ్యతిరేక ఉద్యమానికి విశాఖ ఉక్కు ఉద్యమం స్ఫూర్తిదాయకమని స్టీల్‌ ఆఫీసర్స్‌ ఫెడరేషన్‌ పూర్వపు నాయకులు డాక్టర్‌ డిఎన్‌ శర్మ (రాంచీ), ఎఐటి

Nov 11, 2022 | 00:00

ప్రజాశక్తి-పెందుర్తి, గాజువాక : గ్రంథాలయ వారోత్సవాలకు సంబంధించిన పోస్టర్‌ను గురువారం పెందుర్తి శాఖా గ్రంథాలయంలో ఆవిష్కరించారు.

Nov 10, 2022 | 23:56

ప్రజాశక్తి -మధురవాడ : విభజన హామీలపై విశాఖ పర్యటనకు వస్తున్న ప్రధాని మోడీ స్పష్టమైన ప్రకటన చేయాలని సిపిఐ, సిపిఎం మధురవాడ జోన్‌ కార్యదర్శులు వి.సత్యనారాయణ, డి.అప్పలరాజు డిమాండ్‌ చేశా

Nov 10, 2022 | 23:54

ప్రజాశక్తి -తగరపువలస : భీమిలి మండలం దాకమర్రి గ్రామంలోని వరి పంట పొలాలను డాట్‌ కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్‌ భవాని, డిఆర్‌సి ఎడిఎ చదువుల సుబ్రహ్మణ్యం, భీమిలి మండల వ్యవసాయ శాఖాధికారి

Nov 10, 2022 | 23:52

ప్రజాశక్తి - ఆరిలోవ : జివిఎంసి 13వ వార్డు పరిధి శ్రీకృష్ణాపురంలో డెంగీ, మలేరియా వ్యాధులపై గురువారం అవగాహన కల్పించారు.

Nov 09, 2022 | 00:00

ప్రజాశక్తి-ఉక్కునగరం : విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం రాష్ట్రంలోని అన్ని పార్టీలూ ప్రధానమంత్రి మోడీకి విజ్ఞప్తి చేయాలని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ సభ్యులు డి.ఆదినారాయణ, వరసాల శ్రీ