Visakacity

Nov 22, 2022 | 23:58

ప్రజాశక్తి -భీమునిపట్నం : జివిఎంసి మూడో వార్డు పరిధిలో సమస్యలు పరిష్కరించాలని కోరుతూ జోనల్‌ కమిషనర్‌ ఎస్‌ వెంకటరమణకు వార్డు కార్పొరేటర్‌ గంటా అప్పలకొండ మంగళవారం వినతిపత్రం అందజేశార

Nov 22, 2022 | 23:55

ప్రజాశక్తి -భీమునిపట్నం : మండలంలోని మూలకుద్దు పంచాయతీ పాత మూలకుద్దు శ్మశాన వాటికలో దివీస్‌ ఆధ్వర్యాన రూ.16 లక్షలతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు ఎంపిపి దంతులూరి వెంకట శివ సూర్య

Nov 22, 2022 | 00:32

ప్రజాశక్తి -భీమునిపట్నం : అన్ని విధాలా వెనుకబడిన మత్స్యకారుల్లో మరింతగా రాజకీయ చైతన్యం పెరగాల్సిన అవసరం ఉందని జివిఎంసి నాలుగో వార్డు కార్పొరేటర్‌, మత్స్యకార నాయకులు దౌలపల్లి కొండబా

Nov 22, 2022 | 00:29

ప్రజాశక్తి - ఆరిలోవ : విమ్స్‌ ఆసుపత్రిని సిబిఐ మాజీ జాయింట్‌ డైరెక్టర్‌ వివి.లకీëనారాయణ సోమవారం సందర్శించారు.

Nov 22, 2022 | 00:26

ప్రజాశక్తి-యంత్రాంగం

Nov 20, 2022 | 23:46

ప్రజాశక్తి - ములగాడ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలు నశించాలని సిపిఐ పశ్చిమ నియోజకవర్గం కార్యదర్శి కాండ్రేగుల సత్యాంజనేయ పేర్కొన్నారు.

Nov 20, 2022 | 23:45

ప్రజాశక్తి- పిఎం పాలెం : వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా మధురవాడ శిల్పారామంలో సిద్ధేంద్రయోగి నాట్యాలయంచే శాస్త్రీయ, జానపద నృత్యాలు నిర్వహించారు.

Nov 20, 2022 | 23:31

ప్రజాశక్తి-ఉక్కునగరం : స్టీల్‌ప్లాంట్‌ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమంలో అందరూ భాగస్వాములు కావాలని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు పిలుపునిచ్చారు.

Nov 20, 2022 | 23:26

ప్రజాశక్తి - ఆరిలోవ : బాలలకు విలువలతో కూడి విద్యను అందించి సమాజం మెచ్చే పౌరునిగా తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని సీనియర్‌ సివిల్‌ జడ్జి కెకెవి.బులికృష్ణ అన్నారు.

Nov 20, 2022 | 00:12

ప్రజాశక్తి - ఆరిలోవ : కేన్సర్‌ను ముందుగా గుర్తిస్తే పూర్తిగా నయం చేయవచ్చని అపోలో కేన్సర్‌ విభాగం వైద్యులు పేర్కొన్నారు.

Nov 20, 2022 | 00:08

ప్రజాశక్తి-గాజువాక : జివిఎంసి 76వ వార్డు పరిధి రామచంద్ర నగర్‌ రిక్షా కాలనీలో వాలంటీర్లు ఇంటింటికీ వచ్చి బలవంతంగా చెత్త పన్ను వసూలు చేయడం అన్యాయమని, దీన్ని ఆపాలని సిఐటియు ఆధ్వర్యాన

Nov 20, 2022 | 00:06

ప్రజాశక్తి-భీమునిపట్నం : స్థానిక ఎస్‌విఎల్‌ఎన్‌ఎస్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శనివారం మానవ హక్కులు, సైబర్‌ నేరాలు అంశాలపై విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు.