Vijayanagaram

Sep 15, 2023 | 22:01

పూసపాటిరేగ: పరిశ్రమ వ్యర్థాల కోసం పైపులైన్లు ఏర్పాటు చేయడం వల్ల భూగర్భ జలాలు కాలుష్యమై తమ పంట పొలాలు నాశనం అవుతున్నాయని కొణతాలపాలెం గ్రామ రైతులు ఆందోళన వ్యక్తం చేశారు.

Sep 15, 2023 | 21:58

విజయనగరం: దేశాభివృద్ధిలో ఇంజినీర్లది ముఖ్యపాత్ర అని జెడ్‌పిచైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు అన్నారు.

Sep 15, 2023 | 21:51

ప్రజాశక్తి - విజయనగరం ప్రతినిధి :  రాష్ట్రంలో దశలవారీగా 17మెడికల్‌ కాలేజీలను ఏర్పాటు చేయనున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి తెలిపారు.

Sep 15, 2023 | 11:20

ప్రజాశక్తి-విజయనగరం కోట : టిడిపి అధినేత చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ .... ఎపి రాష్ట్రవ్యాప్తంగా రిలే నిరసనలు కొనసాగుతున్నాయి.

Sep 14, 2023 | 21:27

ప్రజాశక్తి-విజయనగరం :  రైతులందరికీ అన్ని రకాల ఎరువులు సకాలం లో అందేలా చూడాలని జెడ్‌పి చైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు తెలిపారు.

Sep 14, 2023 | 21:25

ప్రజాశక్తి-కొత్తవలస : విద్యార్థుల్లో మానసిక వికాసం పెంపొందించడానికి క్రీడలు ఎంతో దోహదపడతాయని ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు అన్నారు.

Sep 14, 2023 | 21:24

ప్రజాశక్తి- విజయనగరం టౌన్‌ :  అవసరంలేని బైపాస్‌ రోడ్డును రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఎపి రైతు సంఘం ఆధ్వర్యాన గురువారం ఆర్‌డిఒ కార్యాలయం వద్ద పెందుర్తి, బొడ్డవర 516 జాతీయరహదారి ని

Sep 14, 2023 | 21:21

ప్రజాశక్తి-బొబ్బిలిరూరల్‌ : పరిశుభ్రమైన గ్రామాలే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే శంబంగి వెంకట చినప్పలనాయుడు అన్నారు.

Sep 14, 2023 | 21:17

ప్రజాశక్తి - విజయనగరం ప్రతినిధి :  రాష్ట్రంలో నెలకొల్పిన ఐదు మెడికల్‌ కళాశాలలను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి శుక్రవారం ప్రారంభించను న్నారు.

Sep 14, 2023 | 21:17

ప్రజాశక్తి-విజయనగరం కోట : జిల్లాలో జరుగనున్న సిఎం పర్యటనను ప్రజలంతా బహిష్కరించాలని టిడిపి నాయకులు పిలుపునిచ్చారు.

Sep 14, 2023 | 21:10

వంగర: అర్హతే ప్రామాణికంగా ప్రజలకు సంక్షేమ పథకాలు చేరుతున్నాయని ఎంపి బెల్లాన చంద్రశేఖర్‌, ఎమ్మెల్యే కంబాల జోగులు, ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్‌లు అన్నారు.