Vijayanagaram

Sep 14, 2023 | 21:06

విజయనగరం టౌన్‌: విజయనగరం అర్బన్‌ స్కూల్‌ గేమ్స్‌ పోటీలు గురువారం స్థానిక రాజీవ్‌ క్రీడా ప్రాంగణంలో ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. అన్ని పాఠశాలల నుంచి అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.

Sep 14, 2023 | 21:01

ప్రజాశక్తి-విజయనగరం : రాష్ట్రంలో ఒకేసారి ఐదు ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రారంభిస్తుండటం చారిత్రాత్మక ఘట్టమని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పేర్

Sep 13, 2023 | 22:20

ప్రజాశక్తి-విజయనగరం :  జిల్లాలో నలుగురు సభ్యులతో కుమ్మరి, శాలివాహన సంక్షేమ కమిటీ ఏర్పాటైనట్లు ఆ కార్పొరేషన్‌ రాష్ట్ర ఛైర్మన్‌ మండేపూడి పురుషోత్తం వెల్లడించారు.

Sep 13, 2023 | 22:19

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ :  నగరంలోని గాయత్రి ఆస్పత్రిలో కొక్లియర్‌ ఇంప్లాంట్‌ శస్త్ర చికిత్సలను బుధవారం జెడ్‌పి చైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు ప్రారంభించారు.

Sep 13, 2023 | 22:16

ప్రజాశక్తి-విజయనగరం :  ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ పార దర్శకంగా జరుగుతోందని, ఎన్నికల కమిషన్‌ నియమ నిబంధనలకు లోబడే అధికారులు, సిబ్బంది పని చేస్తున్నారని జిల్లా రెవెన్యూ అధికారి ఎస్‌.

Sep 13, 2023 | 22:15

ప్రజాశక్తి - పూసపాటిరేగ :  కాలుష్యం కోరలు నుంచి ప్రజలను కాపాడాలని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కెఎ పాల్‌ అన్నారు.

Sep 13, 2023 | 22:12

బొబ్బిలి: పట్టణంలోని రైల్వే ఫ్లై ఓవర్‌ శ్రీఆంజనేయ స్వామి ఆలయం వద్ద బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో సాలూరు పట్టణంలోని కర్రి వీధికి చెందిన జి.

Sep 13, 2023 | 22:11

ప్రజాశక్తి-విజయనగరం :  ఈనెల 15న ముఖ్యమంత్రి పర్యటనకు ఒక అదనపు ఎస్‌పి,ఆరుగురు డిఎస్‌పిలు, సుమారు 900మంది సిబ్బందితో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్‌పి ఎం.దీపిక తెలిపార

Sep 13, 2023 | 22:08

ప్రజాశక్తి- మెరకముడిదాం: ఎస్‌ ఇండియా సంస్థ స్థాపకుడు, కీర్తి శేషులు ఎంఎస్‌ నాయుడు జయంతిని పురష్కరించుకుని బుధవారం ఆయన స్వగ్రామం పెద్దమంత్రి పేటలో పలు సేవ

Sep 13, 2023 | 22:06

ప్రజాశక్తి - కొత్తవలస : విద్యార్థులకు నాణ్యమైన సరుకులను అందించాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా సహాయ కార్యదర్శి ఎం. హర్ష డిమాండ్‌ చేశారు.

Sep 13, 2023 | 22:04

ప్రజాశక్తి - కొత్తవలస : ప్రజలకు సంక్షేమ పథకాలు అందించిన ఘనత ముఖ్యమంత్రి వై.ఎస్‌ జగన్మోహన్‌ రెడ్డికి దక్కిందని ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు అన్నారు.