Vijayanagaram

Nov 02, 2023 | 21:24

ప్రజాశక్తి-విజయనగరం :  ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు చేపట్టిన ప్రత్యేక సంక్షిప్త సవరణలో భాగంగా ఈనెల 4, 5 తేదీల్లో అన్ని పోలింగ్‌ కేంద్రాల వద్ద బూత్‌ స్థాయి అధికారులు అందుబాటులో ఉంటూ ఓట

Nov 02, 2023 | 21:24

ప్రజాశక్తి-కొత్తవలస : రైలుప్రమాద సంఘటనలో దెందేరు గ్రామానికి చెందిన గ్యాంగ్‌మేన్‌ చింతల కృష్ణంనాయుడు మరణించిన విషయం విదితమే.

Nov 02, 2023 | 21:22

ప్రజాశక్తి- మెరకముడిదాం : భైరిపురంలో త్వరలో రూ.1.38 కోట్లతో ఇంటింటికీ కుళాయి కనెక్షన్లు ఇవ్వనున్నట్లు జెడ్‌పి చైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు తెలిపారు.

Nov 02, 2023 | 21:21

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ :  స్థానిక జెఎన్‌టియులో ఇసిఇ, ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్‌ సెల్‌, టెక్‌ ఫ్లుఎంట్‌ సంయుక్తంగా జాతీయ స్థాయి వర్క్‌ షాప్‌ ఎన్లాగ్‌ అండ్‌ డిజిటల్‌ సి ఎంఒఎస్‌, విఎల

Nov 02, 2023 | 21:21

ప్రజాశక్తి-డెంకాడ : లెండి కళాశాల విద్యార్థులు ఎడ్‌గ్రూమ్‌ బ్లాగ్‌ రైటింగ్‌ కాంటెస్ట్‌లో అవార్డులు కైవశం చేసుకోవడం ద్వారా రచనా నైపుణ్యాన్ని పెంపొందించుకున

Nov 02, 2023 | 21:20

ప్రజాశక్తి-నెల్లిమర్ల : వైసిపి ప్రభుత్వం ఓర్వలేక టిడిపి అధినేత చంద్రబాబు, మాజీ మంత్రి కొల్లు రవీంద్రపై తప్పుడు మద్యం కేసులు పెడుతోందని ఆ పార్టీ నియోజకవర్

Nov 02, 2023 | 21:19

ప్రజాశక్తి-బొబ్బిలి : ప్రభుత్వం వైద్య రంగానికి అధిక ప్రాధాన్యమిస్తూ పేదల ఆరోగ్యానికి భరోసా కల్పిస్తోందని ఎమ్మెల్యే శంబంగి వెంకట చినప్పలనాయుడు తెలిపారు.

Nov 02, 2023 | 21:18

ప్రజాశక్తి-భోగాపురం : పరిహారం సక్రమంగా మంజూరు చేయలేదని గూడెపువలస ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీకి చెందిన రెల్లిపేట గ్రామస్తులు ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడుకు దృష

Nov 02, 2023 | 21:17

ప్రజాశక్తి-విజయనగరం ప్రతినిధి :  జిల్లాలోని కీలకరంగాలపై ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేసింది.

Nov 02, 2023 | 21:07

ప్రజాశక్తి-విజయనగరం :   జిల్లా వ్యాప్తంగా సెప్టెంబర్‌ 30 నుంచి ప్రారంభమైన జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరాలకు ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించిందని కలెక్టర్‌ ఎస్‌.నాగలక్ష్మి వెల్లడించారు

Nov 02, 2023 | 21:00

ప్రజాశక్తి - విజయనగరం ప్రతినిధి :  ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఎటు చూసినా ఎండిపోయిన పంట పొలాలు, బీటలు వారిన భూములతో కరువు దుస్థితి కళ్లముందు కదిలాడుతోంది.

Nov 01, 2023 | 21:21

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : పైడితల్లి అమ్మవారి దర్శనానికి బుధవారం కూడా భక్తులు తాకిడి కొనసాగింది. ఉదయం నుంచి భక్తులు అమ్మవారి దర్శనం కోసం క్యూ కట్టారు.