Vijayanagaram

Nov 01, 2023 | 21:21

విజయనగరం ప్రతినిధి : పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాల్లో 200 కిలోమీటర్ల మేర ప్రజారక్షణ భేరి సాగింది. యాత్రలో అడుగడుగునా ప్రజా, రైతు, కార్మిక, గిరిజన, ఉద్యోగుల సమస్యలపై విన్నపాలు అందాయి.

Nov 01, 2023 | 21:18

ప్రజాశక్తి-విజయనగరం : అమరజీవి పొట్టి శ్రీరాముల త్యాగం, కృషితో ఏర్పడిన ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుకు తీసుకువెళ్లాడనికి ప్రతి ఒక్కరూ పునరం

Nov 01, 2023 | 21:18

గుర్ల : సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేయడం ద్వారా ముఖ్యమంత్రి జగన్‌ మోహన రెడ్డి సామాన్య ప్రజలకు ధైర్యం, స్థైర్యం కల్పించారని రాష్ట్ర విద్యా శాఖా మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.

Nov 01, 2023 | 21:16

ప్రజాశక్తి-విజయనగరం కోట : చంద్రబాబును అరెస్టు చేసి 52రోజులు జైల్లో ఉంచినా నేరాన్ని రుజువు చేయలేకపోయారని టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యులు పి.అశోక్‌గజపతిరాజు అ

Nov 01, 2023 | 21:16

భోగాపురం: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణానికి సంబంధించి మరో అడుగు ముందుకు పడింది.

Nov 01, 2023 | 21:13

విజయనగరం కోట, గరివిడి: రైలు ప్రమాద బాధితులకు జీవితాంతం ఉపాధి కల్పించేలా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి మానవతా దృక్పథంతో సహాయం ప్రకటించారని, సహాయాన్ని గురువారంలోగా బాధిత కుటుంబాలకు అందజేస్తా

Nov 01, 2023 | 20:36

శృంగవరపుకోట: శృంగవరపుకోట బార్‌ అసోసియేషన్‌ పూర్వ సభ్యులు సింగంపల్లి సత్యనారాయణ జ్ఞాపకార్థం ఆయన కుమారుడు ప్రవీణ్‌ రూ.10 వేలు విలువైన కుర్చీలను బార్‌ అసోసియేషన్‌కు అందజేశారు.

Nov 01, 2023 | 20:34

బొబ్బిలిరూరల్‌: ఓటర్ల జాబితా తయారీలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని ఆర్‌డిఒ ఎ.సాయిశ్రీ అన్నారు. బుధవారం స్థానిక తహశీల్దార్‌ కార్యాలయ ఆవరణలో బిఎల్‌ఒలతో సమావేశం నిర్వహించారు.

Nov 01, 2023 | 20:31

శృంగవరపుకోట: టిడిపితోనే రాష్ట్రానికి భవిష్యత్తు ఉంటుందని ఆ పార్టీ శృంగవరపుకోట నియోజకవర్గ పరిశీలకులు చౌదరి నారాయణమూర్తి అన్నారు.

Nov 01, 2023 | 20:28

బొబ్బిలిరూరల్‌: మత్స్య సంపద పెంపకం ద్వారానే మత్స్యకారులంతా ఆర్థికాభివృద్ధి సాధించవచ్చని ఎమ్మెల్యే శంబంగి వెంకట చినప్పలనాయుడు తెలిపారు.

Nov 01, 2023 | 20:26

నెల్లిమర్ల: ఈ నెల 3న కోట వద్ద నిర్వహించనున్న సిపిఎం ప్రజా రక్షణ భేరి బస్సు యాత్ర బహిరంగ సభను జయప్రదం చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు రెడ్డి శంకర రావు పిలుపునిచ్చారు.

Nov 01, 2023 | 20:20

వంగర:  మండలంలో 19 సచివాలయాలు ఉన్నాయి.