Vijayanagaram

Nov 08, 2023 | 13:00

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : గాజా పై ఇజ్రాయిల్‌ చేస్తున్న దాడులను వామపక్ష పార్టీల నేతలు తమ్మినేని సూర్యనారాయణ, రంగరాజు ఖండించారు.

Nov 07, 2023 | 21:27

ప్రజాశక్తి-విజయనగరం :  జిల్లాలోని విజయనగరం 1వ పట్టణ, 2వ పట్టణ, బొబ్బిలి, నెల్లిమర్ల పోలీసు స్టేషన్ల పరిధిలో నివసిస్తూ పండగలకు, పుణ్య క్షేత్రాలకు, సొంత పనులపై ఇతర ప్రాంతాలకు వెళ్లే

Nov 07, 2023 | 21:25

ప్రజాశక్తి-బొబ్బిలి : రాష్ట్రంలో సైకో పాలనలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందని టిడిపి పోలిట్‌ బ్యూరో సభ్యులు పి.అశోక్‌ గజపతిరాజు అన్నారు.

Nov 07, 2023 | 21:22

ప్రజాశక్తి-విజయనగరంకోట :   రాష్ట్రంలో ఉపాధ్యాయ బదిలీల్లో భారీ అవినీతి జరుగుతోందని టిడిపి విజయనగరం పార్లమెంట్‌ స్థానం అధ్యక్షులు కిమిడి నాగార్జున అన్నారు.

Nov 07, 2023 | 21:18

ప్రజాశక్తి-విజయనగరంకోట :  బిసిలకు పూర్వ వైభవం తీసుకు వద్దామని మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి, ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు అన్నారు.

Nov 07, 2023 | 21:17

ప్రజాశక్తి-శృంగవరపుకోట :  విజయనగరం జిల్లా కరువుకోరల్లో చిక్కుకున్నందున కరువు ప్రాంతంగా ప్రకటించాలని సిపిఎం జిల్లాకార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

Nov 07, 2023 | 21:16

ప్రజాశక్తి -విజయనగరం టౌన్‌ : ఉత్తరాంధ్రుల ఇలవేల్పు పైడితల్లి అమ్మవారి తెప్పోత్సవం మంగళవారం పెద్ద చెరువులో ఘనంగా జరిగింది.

Nov 07, 2023 | 21:15

ప్రజాశక్తి-గజపతినగరం :  వర్షాభావ పరిస్థితులను చూసి రైతులు అధైర్యపడవద్దని, ప్రభుత్వం అండగా ఉంటుందని జిల్లా కలెక్టర్‌ నాగలక్ష్మి భరోసా ఇచ్చారు.

Nov 07, 2023 | 20:29

వేపాడ: మండలంలోని వావిలిపాడు గొల్లవీధిలో సిసి రోడ్డుకు ఇరువైపులా నిర్మించి కాలువ పనుల్లో అవకతవకలు జరిగాయని జిల్లా కలెక్టర్‌ స్పందన విభాగంలో శ్రీను అనే వ్యక్తి ఫిర్యాదు చేసిన విషయం త

Nov 07, 2023 | 20:26

గుర్ల : వార్షిక తనిఖీల్లో భాగంగా జిల్లా ఎస్‌పి ఎం.దీపిక గుర్ల పోలీసు స్టేషన్‌ను సందర్శించి, స్టేషను ప్రాంగణం, ప్రాపర్టీ గది, రికార్డులు, సిడి ఫైల్స్‌ తని

Nov 07, 2023 | 20:24

ప్రజాశక్తి- దత్తిరాజేరు : మండలంలోని చిన్న చామలపల్లి గ్రామానికి ఆనుకుని ఉన్న కొండ వద్ద కృషి విజ్ఞాన కేంద్రం నిర్మాణాన్ని ఆ గ్రామానికి చెందిన యాదవులు వ్యతి

Nov 07, 2023 | 20:22

ప్రజాశక్తి- భోగాపురం: పేదలకు పథకాలు అందించమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు అన్నారు.