Vijayanagaram

Nov 07, 2023 | 20:20

ప్రజాశక్తి - వంగర : ఆశా వర్కర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని ఆ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బొత్స సుధారాణి అన్నారు.

Nov 07, 2023 | 20:18

జిల్లాకు చెందిన పలువురు విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో జరగనున్న వాలీబాల్‌, తైక్వాండో, బాస్కెట్‌ బాల్‌ పోటీలకు ఎంపికయ్యారు.

Nov 06, 2023 | 21:31

ప్రజాశక్తి - నెల్లిమర్ల :  మండలంలోని తంగుడుబిల్లి వద్ద ఆర్‌టిసి బస్సు ఆపాలని గ్రామస్థులు కోరుతున్నారు.

Nov 06, 2023 | 21:31

వేపాడ : వేపాడ మండలాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించాలని మాజీ ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి సోమవారం తహశీల్దార్‌ ప్రసన్నకుమార్‌కు వినతి అందించారు.

Nov 06, 2023 | 21:30

విజయనగరం:  మహిళల చేతిలో రక్షణ చక్రం దిశా (ఎస్‌ఒఎస్‌) యాప్‌ అని జిల్లా ఎస్‌పి ఎం.దీపిక అన్నారు. ప్రతీ మహిళ తమకు రక్షణగా నిలిచే చట్టాలు గురించి తప్పనిసరిగా అవగాహన కలిగి ఉండాలన్నారు.

Nov 06, 2023 | 21:29

ప్రజాశక్తి-మెంటాడ : మెంటాడ మండలంలో రూ.406 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు డిప్యూటీ సిఎం రాజన్నదొర తెలిపారు.

Nov 06, 2023 | 21:22

ప్రజాశక్తి-విజయనగరం : గ్రామాల్లో నీటి వనరుల లెక్కింపు ప్రక్రియను వారం రోజుల్లో పూర్తి చేయాలని జాయింట్‌ కలెక్టర్‌ మయూర్‌ అశోక్‌ ఆదేశించారు.

Nov 06, 2023 | 21:21

ప్రజాశక్తి-విజయనగరం కోట : ఆర్‌టిసి అభివృద్ధి ఉద్యోగులు భాగస్వామ్యం కావాలని ఎపిఎస్‌ఆర్‌టిసి బోర్డు సభ్యులు ఎ.రాజారెడ్డి సూచించారు.

Nov 06, 2023 | 21:20

ప్రజాశక్తి-విజయనగరం కోట : కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన జగనన్నకు చెబుదాం కార్యక్రమానికి వినతులు వెల్లువెత్తాయి.

Nov 06, 2023 | 21:19

ప్రజాశక్తి-విజయనగరం : జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరాలకు మంచి స్పందన లభించిందని కలెక్టర్‌ నాగలక్ష్మి తెలిపారు.

Nov 06, 2023 | 21:14

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌, బొబ్బిలి, బొబ్బిలిరూరల్‌, శృంగవరపుకోట : న్యూస్‌ క్లిక్‌ ఎడిటర్‌ ప్రబీర్‌ పురకాయస్థపై పెట్టిన ఎఫ్‌ఐఆర్‌లో సంయుక్త కిసాన్‌ మోర్చ

Nov 06, 2023 | 21:13

ప్రజాశక్తి -గుర్ల, మెరకముడిదాం : జిల్లాలో తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో కరువు మేఘాలు కమ్ముకున్నాయి.