Sri Satyasai District

Oct 01, 2023 | 20:39

ప్రజాశక్తి - చిలమత్తూరు : ప్రభుత్వ భూమి అంటే పేదలకు సంబందించిన భూమి కదా? విలువైన భూమి అయితే పేదలు ఇళ్ల నిర్మాణాలు చేసుకోవడానికి అర్హులు కాదా..?

Sep 30, 2023 | 22:24

       ఓబుళదేవరచెరువు : ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్మోహన్‌రెడ్డి చంద్రబాబు నాయుడును రాజకీయంగా ఎదుర్కొనలేక కక్షతోనే ఆయన్ను జైలుకు పంపారని మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి పేర్కొన్నారు.

Sep 30, 2023 | 22:21

       పుట్టపర్తి రూరల్‌ : జిల్లా పోలీస్‌ కార్యాలయంలో ఎంటి విభాగంలో ఎఆర్‌ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న కిరణ్‌ కుమార్‌ ఇటీవల అనారోగ్యంతో మతి చెందారు.

Sep 30, 2023 | 22:12

           హిందూపురం : అధికారాన్ని అడ్డుపెట్టుకుని పుట్టపర్తి ఎమ్మేల్యే శ్రీధర్‌రెడ్డి తన బినామీ గోవర్దన్‌రెడ్డి ద్వారా కార్మికుల కష్టార్జితాన్ని కాజేశారని, అధికారులు దీనిపై విచారణ

Sep 30, 2023 | 22:10

          హిందూపురం : హిందూపురం పట్టణంలో పారిశుధ్యం అస్తవ్యస్తంగా ఉంది. గత కొన్ని రోజులుగా సీజనల్‌ వ్యాధులు విపరీతంగా పెరుగుతున్నాయి.

Sep 30, 2023 | 22:01

           ధర్మవరం టౌన్‌ : ధర్మవరంలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని వైసిపి నేతలు టిడిపి సానుభూతిపరుల ఓట్లను తొలగించేస్తున్నారని, దీనిని నియంత్రించకుంటే భవిష్యత్తులో సంబంధిత అధికారులు

Sep 28, 2023 | 22:15

         గోరంట్ల : వివిధ ప్రభుత్వ, ప్రయివేటు రంగాల్లో పని చేస్తున్న శ్రామిక మహిళా కార్మికుల సమస్యలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్య వైఖరి అవలంభిస్తున్నాయని మహిళా సమన్వయ కమి

Sep 28, 2023 | 22:04

ప్రజాశక్తి చెన్నేకొత్తపల్లి : చంద్రబాబు నాయుడు అరెస్టుపై అందరికంటే ఎక్కువగా బీసీలు తీవ్రంగా స్పందిస్తున్నారని మాజీ మంత్రి పరిటాల సునీత అన్నారు.

Sep 28, 2023 | 22:02

ప్రజాశక్తిపుట్టపర్తి రూరల్‌ : మండల పరిధిలోని బత్తలపల్లి గ్రామంలోని అంగన్వాడీ కేంద్రానికి స్థలం ఇచ్చిన దాతలు అంగన్వాడీకేంద్రభవనాన్ని ఇటీవల కూల్చివేశారు.

Sep 28, 2023 | 22:00

ప్రజాశక్తి మడకశిర :  అధికారుల నిర్లక్ష్యంతో ప్రజాధనం వృధా అవుతోంది. ప్రభుత్వ నిధులుతో నిర్మించిన భవనాలు నిరుపయోగంగా మారాయి.

Sep 28, 2023 | 21:57

ప్రజాశక్తి-సోమందేపల్లి : కుల వివక్షతో చాకర్లపల్లి గ్రామ భూస్వామ్య పెత్తందారులు మూకుమ్మడి గా దళితుల మీద దాడి చేయడం హేయమైన సిగ్గుమాలిన చర్య అని ఈ ఘటనలో దళితులకు రక్షణ కల్పి

Sep 28, 2023 | 21:55

ప్రజాశక్తి- చిలమత్తూరు : ఇళ్లపట్టాలు ఇచ్చేదాకా పోరాటం కొనసాగిస్తామని నాయకులు, బాధితులు అన్నారు.