Sri Satyasai District

Sep 27, 2023 | 22:19

ప్రజాశక్తి -పెనుకొండ : ప్రజాస్వామ్యంలో శాంతియుతంగా నిరసన తెలియచేసే హక్కులేదా అని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సవితమ్మ ప్రశ్నించారు.

Sep 27, 2023 | 22:17

పుట్టపర్తి క్రైమ్‌ : ఉపాధ్యాయుల పని సర్దుబాటుపై వైఎస్‌ఆర్‌టిఎఫ్‌ నాయకులు వినతిపత్రం సమర్పించారు. ఈ మేరకు వారు బుధవారం స్థానిక డీఈవోను కలసి వినతి పత్రం సమర్పించారు.

Sep 27, 2023 | 22:14

ప్రజాశక్తి - పెనుకొండ : జగన్‌ పాలనలో రాష్టం రావణ కాష్టంలా మారిందని టీడీపీ జిల్లా అధ్యక్షులు బికె.పార్థసారథి అన్నారు.

Sep 27, 2023 | 22:12

ప్రజాశక్తి - లేపాక్షి : కుశలవ ప్రాజెక్టు కోసం అక్రమించుకున్న మండలంలోని కొండూరు , కొర్లకుంట గ్రామాలకు చెందిన దళితులు, బలహీన వర్గాలకు భూములను తిరిగి వారికే అప్పగించాలని సిప

Sep 27, 2023 | 22:09

ప్రజాశక్తి - పుట్టపర్తి రూరల్‌ : ఏపీ అసెంబ్లీలో సెప్టెంబర్‌ 27న జిపిఎస్‌ బిల్లు ఆమోదం దుర్మార్గమని యుటిఎఫ్‌ నాయకులు అన్నారు.

Sep 26, 2023 | 22:16

ప్రజాశక్తి -పెనుకొండ : రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోందని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహాక కార్యదర్శి సవితమ్మ విమర్శించారు.

Sep 26, 2023 | 22:14

లేపాక్షి : ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్బంగా మండలం కేంద్రంలో పర్యాటక శాఖ ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక నంది విగ్రహం నుండి ర్యాలీ నిర్వహించారు.

Sep 26, 2023 | 22:08

ప్రజాశక్తి ధర్మవరం టౌన్‌ : పంటల బీమాలో ప్రైవేటు ఇన్సూరెన్స్‌ కంపెనీల ప్రవేశం నిలిపివేయాలని ఏపీ రైతుసంఘం జిల్లా అధ్యక్షులు జంగాలపల్లి పెద్దన్న, సిపిఎం పట్టణ కార్యదర్శి నాగ

Sep 26, 2023 | 22:06

ప్రజాశక్తి గోరంట్ల రూరల్‌ : ఈనెల 28న గోరంట్లలో చేపట్టే శ్రామిక మహిళా జిల్లా సదస్సును జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఇఎస్‌ వెంకటేష్‌ కోరారు..

Sep 26, 2023 | 22:03

ప్రజాశక్తి- చిలమత్తూరు : ప్రభుత్వం అధికారం లోకి వచ్చి నాలుగేళ్లు గడుస్తున్నా ఇళ్ల స్థలాలు మంజూరు చేసి మూడేళ్లు గడుస్తున్నా ఇళ్ల నిర్మాణాలు చేపట్టలేదు కాబట్టే ప్రభుత్వం పే

Sep 26, 2023 | 21:40

          పుట్టపర్తి రూరల్‌ : జిల్లాలో పంటల సాగుకు సంబందించిన ఈ-క్రాప్‌ను క్షేత్ర స్థాయిలో రెవెన్యూ, వ్యవసాయ అధికారులు ప్రత్యక్షంగా క్షేత్రస్థాయిలో పరిశీలించిన తర్వాతే వాటి వివరాలన

Sep 26, 2023 | 21:38

         పుట్టపర్తి రూరల్‌ : ఇంటింటికి వెళ్లి ఆరోగ్య సర్వే పరీక్షల ద్వారా గుర్తించిన ప్రజలకు జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా మరింత మెరుగైన వైద్యం అందించనున్నట్లు కలెక్టర్‌ అరుణ్‌ బాబు