Prakasam

Oct 30, 2023 | 23:16

ప్రజాశక్తి-పొదిలి: ప్రకాశం జిల్లాలో ప్రజా రవాణా వ్యవస్థ ద్వారా ప్రయాణికులకు మెరుగైన సేవలు అందుబాటులో తీసుకువస్తామని రీజనల్‌ మేనేజర్‌ సుధాకర్‌ అన్నారు.

Oct 30, 2023 | 23:14

ప్రజాశక్తి-టంగుటూరు : అమెరికా అండదండలతో పాలస్తీనాపై ఇజ్రాయిల్‌ చేస్తున్న యుద్ధం అమానుషమని సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కంకణాల ఆంజనేయులు తెలిపారు.

Oct 30, 2023 | 23:11

ప్రజాశక్తి-టంగుటూరు : సొంత బ్యారన్‌ కలిగిన రైతులు పొగాకు సాగు చేయడం ఎంతో శ్రేయస్కరమని పొగాకు బోర్డు వేలం నిర్వహణాధికారి అట్లూరి శ్రీనివాసరావు తెలిపారు.

Oct 30, 2023 | 23:05

ప్రజాశక్తి-పిసిపల్లి: సకాలంలో సిలబస్‌ను పూర్తి చేసి మంచి ఫలితాలు సాధించాలని జిసిడి ఎం ప్రమోద అన్నారు. సోమవారం ఆమె పిసిపల్లి కేజీబీవీని సందర్శించారు.

Oct 30, 2023 | 23:04

దర్శి : యుటిఎఫ్‌ జిల్లా కార్యదర్శి ధనిరెడ్డి వెంకటరెడ్డి ఇటీవల జిల్లా ఉత్తమ అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా వెంకటరెడ్డిని పోతవరం సచివాలయ ఉద్యోగులు సోమవారం ఘనంగా సన్మానించారు.

Oct 30, 2023 | 22:39

ప్రజాశక్తి-మార్కాపురం

Oct 30, 2023 | 22:37

ప్రజాశక్తి-మార్కాపురం రూరల్‌

Oct 30, 2023 | 22:35

ప్రజాశక్తి-మార్కాపురం

Oct 30, 2023 | 01:39

ప్రజాశక్తి-ఒంగోలు: సర్వ నేత్రాలయ హాస్పిటల్‌ ఆధ్వర్యంలో స్థానిక రంగారాయుడు చెరువు వాకింగ్‌ ట్రాక్‌పై ఆదివారం ఉదయం డయాబెటిక్‌ రెటినోపతిపై ఉచిత అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

Oct 30, 2023 | 01:36

ప్రజాశక్తి-దొనకొండ: రాష్ట్ర సమగ్రాభివృద్ధి సాధన కోసం సీపీఎం ప్రణాళిక రూపొందించిందని, దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు నవంబరు 15వ తేదీన విజయవాడలో సీపీఎం ప్రజా రక్షణభేరి సభ నిర్వహిస్తోందని, ప్రజలు భ

Oct 30, 2023 | 01:30

ప్రజాశక్తి-పామూరు: పాలస్తీనాపై ఇజ్రాయెల్‌ యుద్ధాన్ని ఆపాలని సిపిఎం జిల్లా కార్యదర్శి సయ్యద్‌ హనీఫ్‌ అన్నారు.

Oct 30, 2023 | 01:25

ప్రజాశక్తి-కనిగిరి: కనిగిరి మండలం చాకిరాల గ్రామంలో కరవు వలన ఎండిపోయిన పంటలను ఆదివారం సిపిఎం ప్రతినిధి బృందం పరిశీలించింది.