ప్రజాశక్తి-కనిగిరి: ప్రజా సమస్యలు పట్టని వైసీపీ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పాలని టిడిపి కనిగిరి నియోజకవర్గ ఇన్ఛార్జి డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి కోరారు.
ప్రజాశక్తి-కనిగిరి: మున్సిపల్ కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ (సిఐటియు) జిల్లా కమిటీ సభ్యులు ఎస్కె ఖాదర్వలి ప్రభుత్వాన్ని డిమాండ్ చే
ప్రజాశక్తి-కొనకనమిట్ల: నవంబర్ 10వ తేదీ నుంచి జరిగే పాఠశాల స్థాయి చెకుముఖి ప్రతిభ పరీక్షలను విజయవంతం చేయాలని జనవిజ్ఞాన వేదిక కొనకనమిట్ల మండల ప్రధాన కార్యదర్శి ఐజాక్బాబు కోరారు.