ప్రజాశక్తి-దర్శి: చంద్రబాబునాయుడును అరెస్టు చేయడం అన్యాయమని టీడీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు ఎమ్మెస్ రాజు అన్నారు. శుక్రవారం స్థానిక పీజీఎన్ కాంప్లెక్స్ కళ్యాణ మండపంలో ఆయన మాట్లాడారు.
ప్రజాశక్తి-హనుమంతునిపాడు: పదో తరగతి బాలికలు నూటికి నూరు శాతం ఉత్తీర్ణత సాధించే విధంగా బాలికలకు అర్థమయ్యే విధానంలో విద్యను బోధించాలని బాలికల అభివృద్ధి అధికారి ప్రమోద కస్తూర్బాగాంధీ బాలికల ఉపాధ్యాయ స
ప్రజాశక్తి, దర్శి : టిడిపి జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా టిడిపి ఎస్సిసెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఎంఎస్ రాజు చేపట్టిన ప్రజా స్వామ్య పరిరక్షణ సైకిల్ యాత్ర