Prakasam

Oct 31, 2023 | 23:29

ప్రజాశక్తి - యర్రగొండపాలెం : టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు బెయిల్‌పై జైలు నుంచి విడుదల కావడంతో టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి గూడూరి ఎరిక్షన్‌బాబు ఆధ్వర్యంలో బాణా సంచా కాల్చి సంబరాలు నిర్వహించా

Oct 31, 2023 | 23:27

ప్రజాశక్తి-వెలిగండ్ల: దేశాన్ని, రాష్ట్రాన్ని సక్రమ మార్గంలో నడిపించడానికి ప్రజలందరూ ఐక్యంగా ఉద్యమించాల్సిన సమయం వచ్చిందని, ఈ ఉద్యమంలో సిపిఎం ప్రజలకు అండగా ఉంటుందని ఆ పార్టీ నాయకులు అన్నారు.

Oct 31, 2023 | 23:25

ప్రజాశక్తి-యర్రగొండపాలెం : మండల పరిధిలోని గురిజేపల్లి, బోయలపల్లి, కొలుకుల, వీరభద్రాపురం గ్రామాల్లో సాగులో చేసిన మిరప పంటలను జిల్లా ఉద్యాన శాఖ అధికారి వై.గోపిచంద్‌ మంగళవారం పరిశీలించారు.

Oct 31, 2023 | 23:24

ప్రజాశక్తి-కంభం రూరల్‌ : ఈనెల 3న పాఠశాలల్లో స్టేట్‌ ఎడ్యుకేషనల్‌ అచీవ్‌మెంట్‌ సర్వే నిర్వహించనున్నారు.

Oct 31, 2023 | 23:21

పెద్దదోర్నాల: దోర్నాల నుంచి బద్ద్వీడు చెర్లోపల్లికి సాయంత్రం ఐదు గంటల సమయంలో వెళ్లే బస్సు సర్వీస్‌ను రద్దు చేశారు. దీంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.

Oct 31, 2023 | 23:19

ప్రజాశక్తి-పెద్దదోర్నాల : పెద్దదోర్నాల మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాల (మెయిన్‌)లో ఉక్కు మనిషి సర్దార్‌ వల్లభారు పటేల్‌ జయంతి మంగళవారం నిర్వహించారు.

Oct 31, 2023 | 23:15

ప్రజాశక్తి-పెద్దదోర్నాల : పెద్ద దోర్నాలను కరువు మండలంగా ప్రకటించి కరువు సహాయక చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేస్తూ తహశీల్దారు కార్యాలయం వద్ద రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో మంగళవారం ధర్నా నిర్వ

Oct 30, 2023 | 23:29

ప్రజాశక్తి-కనిగిరి: రాక్షస పాలనను అంతమొందించేందుకు ఈ రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్నారని మాజీ ఎమ్మెల్యే, టీడీపీ ఇన్‌ఛార్జ్‌ డాక్టర్‌ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి అన్నారు.

Oct 30, 2023 | 23:21

ప్రజాశక్తి-శింగరాయకొండ : బిఎల్‌ఒలు ఓటు నమోదు విషయంలో అప్రమత్తంగా ఉండాలని తహశీల్దారు సిహెచ్‌.ఉష తెలిపారు. మండల పరిషత్‌ కార్యాలయంలో బిఎల్‌ఒలతో సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు.

Oct 30, 2023 | 23:19

ప్రజాశక్తి-దర్శి: మండలంలోని తూర్పుచౌటపాలెం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో ఉన్న సమస్యలను త్వరలో పరిష్కరిస్తామని జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ బూచేపల్లి వెంకాయమ్మ అన్నారు.

Oct 30, 2023 | 23:19

ప్రజాశక్తి-నాగులుప్పలపాడు : వర్షం రైతులను ఊరిసింది. సోమవారం ఉదయం నుంచే ఆకాశంలో నల్లమబ్బులు కమ్మాయి. దీంతో బారీ వర్షం పడుతుందని రైతులు ఆశపడ్డారు. చివరకూ చిరుజల్లులు పడ్డాయి.

Oct 30, 2023 | 23:16

ప్రజాశక్తి-కొండపి : మండల పరిధిలోని కట్టావారిపాలెంలో మన ఊరి వికాసం ఆధ్వర్యంలో తైక్వాండో శిక్షణ పొందిన విద్యార్థులు రాష్ట్ర స్థాయి పోటీల్లో ప్రతిభ చూపి పతకాలు సాధించినట్లు అంతర్జాతీయ తైక్వాండో మాస్టా