Palnadu

Jul 26, 2023 | 23:24

ప్రజాశక్తి - వినుకొండ : మండలంలోని బ్రాహ్మణపల్లి రెవెన్యూ పరిధి జాలలపాలెం వద్ద ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ఆక్రమణలో ఉన్న ప్రభుత్వ భూములను పేదలకు పంచే వర

Jul 26, 2023 | 19:57

ప్రజాశక్తి - చిలకలూరిపేట : రోజువారీ ఏదో ఒక పని చేసుకుంటేగాని ఇల్లు గడవని పేదలు వర్షాల నేపథ్యంలో ఉపాధికి దూరమయ్యారు.

Jul 26, 2023 | 19:53

ప్రజాశక్తి - పల్నాడు జిల్లా : ఇటీవల చేపట్టిన సర్వేలో 34 మంది కుష్టు బాధితులను గుర్తించినట్లు పల్నాడు జిల్లా లెప్రసి టిబి - ఎయిడ్స్‌ నివారణాధికారి డాక్టర్

Jul 26, 2023 | 19:51

ప్రజాశక్తి-ఈపూరు : ఇకెవైసి చేయించుకోని కారణంగా 1366 మంది రైతులు పిఎం కిసాన్‌ పథకాన్ని కోల్పోయే అవకాశం ఉందని మండల వ్యవసాయాధికారి ఆర్‌.రామారావు అన్నారు.

Jul 26, 2023 | 19:50

ప్రజాశక్తి - అమరావతి : మునుగోడు గ్రామాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే ఎన్‌.శంకరరావు అన్నారు.

Jul 26, 2023 | 14:51

ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : నరసరావుపేట - మాచర్ల రహదారి మార్గంలో రావిపాడు సమీపాన శాంతినగర్ వద్ద లోడుతో ఉన్న మినీ లారీ రోడ్డుకు అడ్డంగా బోల్తాపట్టంతో ఇరువైపులా రాకపోకలు నిల

Jul 25, 2023 | 23:46

ప్రజాశక్తి - పెదకూరపాడు : పల్నాడు జిల్లాను ఒకవైపు వర్షాభావం పట్టి పీడిస్తుంటే మరోవైపు పల్నాడు జిల్లాలోనే పెదకూరపాడులో అధిక వర్షం పత్తి, మిర్చి పైర్లకు చి

Jul 25, 2023 | 23:37

సత్తెనపల్లి: వివక్షపై అక్షరంతో అసమాన యుద్ధం చేసిన కవి కోకిల గుర్రం జాషువా అని పుచ్చలపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రం కన్వీనర్‌ పొట్టి సూర్యప్రకాశరావు అన్నారు.

Jul 25, 2023 | 23:33

వినుకొండ: వినుకొండ పురపాలక సంఘ పరిధిలో అభివృద్ధి పనుల కోసం 2019లో ప్రభుత్వం విడుదల చేసిన 146 జీవోకి వ్యతిరేకంగా వ్యవహరించడాన్ని ఖండిస్తూ మంగళ వారం జరిగిన సాధారణ సమావేశంలో టిడిపి కౌ

Jul 25, 2023 | 23:28

సత్తెనపల్లి టౌన్‌: స్థానిక ఏరియా వైద్యశాలలో దంత సమస్యలతో బాధపడే రోగులకు సంపూర్ణ వైద్యం అందివ్వనున్నట్లు ఆసుపత్రి అభివృద్ధి కమిటీ డైరెక్టర్‌ కొత్త రామకృష్ణ మంగళవారం ఒక ప్రకటనలో తెలి

Jul 25, 2023 | 23:25

అచ్చంపేట: సుప్రీంకోర్టు ఆదేశాలను కూడా లెక్కచేయకుండా వైసిపి ప్రభుత్వం ఇసుక దోపిడీ కొనసాగిస్తోందంటూ మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ కొమ్మాలపాటి శ్రీధర్‌ ఆరోపించారు.

Jul 25, 2023 | 00:10

అమరావతి: మండల కేంద్రమైన అమరావతి లోని ప్రధాన రహదారిలో పురాతన గ్రామ కచేరి స్థలంలో 40 లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మిస్తున్న గ్రామ సచివాలయ నిర్మాణ పనులను సోమవారం పెదకూరపాడు శాసనసభ