Palnadu

Jul 25, 2023 | 00:02

ప్రజాశక్తి - వినుకొండ: ప్రభుత్వ భూమిలో మట్టిని ఆవుల ఫారం పరిశ్రమకు అక్రమంగా తరలించి మట్టిని దొంగిలించిన ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుపై కేసు నమోదు చేసి అ

Jul 25, 2023 | 00:00

ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : గుంటూరు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తుండగా పల్నాడు జిల్లాలో ఒక మోస్తరుగా వర్షాలు కురుస్తున్నాయి.

Jul 24, 2023 | 23:57

ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : మూడుననరేళ్లుగా మూడు రాజధానుల ఏర్పాటు, పరిపాలన వికేంద్రీకరణ గురించి తరచూ ప్రస్తావిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మో

Jul 24, 2023 | 22:19

ప్రజాశక్తి - పల్నాడు జిల్లా : మోడీ దుష్పరిపాలన నుండి రైతులను, శ్రామికులను కాపాడాలని కోరుతూ ఈనెల 30వ తేదీ విజయవాడ సిద్ధార్థ కళాశాల ఆడిటోరియంలో జరిగే కర్షక

Jul 24, 2023 | 22:16

ప్రజాశక్తి - పల్నాడు జిల్లా : సినీహీరో సూర్య పుట్టినరోజు సందర్భంగా ఫ్లెక్సీని ఏర్పాటు చేసే క్రమంలో పల్నాడు జిల్లా నరసరావుపేట మండలంలోని యక్కలవారిపాలెంలో న

Jul 24, 2023 | 20:08

ప్రజాశక్తి - పల్నాడు జిల్లా విలేకర్లు : మనిషిని మనిషిని గౌరవించాలని, కులం అడ్డు గోడల్ని కూల్చేయాలని విశ్వనరుడు జాషువా తన రచనల ద్వారా సమాజాన్ని చైతన్యవంతం

Jul 24, 2023 | 20:06

ప్రజాశక్తి-పిడుగురాళ్ల : కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కెవిపిఎస్‌), వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఈనెల 27వ తేదీ ఉదయం 10 గంటలకు గురజాల ఎంపిడిఒ కార్యాల

Jul 24, 2023 | 19:14

ప్రజాశక్తి - సత్తెనపల్లి రూరల్‌ : అంగంన్వాడి టీచర్లకు బిఎల్‌ఒ డ్యూటీలను రద్దు చేయాలని సిఐటియు మండల కార్యదర్శి పెండ్యాల మహేష్‌ డిమాండ్‌ చేశారు.

Jul 24, 2023 | 19:05

ప్రజాశక్తి సత్తెనపల్లి టౌన్‌ : మణిపూర్‌లో మహిళలపై అకృత్యాలు, మారణహోమానికి నిరసనగా ఇండియన్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ లాయర్స్‌ పిలుపు మేరకు స్థానిక కోర్టు వద్ద న్యాయవాదులు సోమవారం

Jul 24, 2023 | 18:05

ప్రజాశక్తి - సత్తెనపల్లి రూరల్‌ : నాగార్జున సాగర్‌ ప్రాజెక్టు నుండి తాగునీటి అవసరాల కోసం 5 టీఎంసీల నీటిని విడుదల చేశారని, గుంటూరు బ్రాంచ్‌ కెనాల్‌ పరిధిల

Jul 24, 2023 | 17:57

ప్రజాశక్తి-సత్తెనపల్లి రూరల్‌ : ప్రభుత్వ కళాశాలల్లోని ఇంటర్‌ విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు ఇవ్వాలని భారత విద్యార్థి ఫెడరేషన్‌ (ఎస్‌ఎఫ్‌ఐ) డిమాండ్‌ చేసింది

Jul 24, 2023 | 00:37

ప్రజాశక్తి - వినుకొండ : పల్నాడు జిల్లా విద్యారంగంలో వెనుకబడి ఉందని, రాష్ట్రవ్యాప్తంగా అక్షరాస్యత శాతం 70గా ఉంటే పల్నాడు జిల్లాలో కేవలం 54 శాతమే ఉందని ఎమ్