Palnadu

Aug 04, 2023 | 00:49

ప్రజాశక్తి - చిలకలూరిపేట : సాగునీటి ప్రాజెక్టులపై చంద్రబాబు పాఠాలు చెబుతున్నారని, వచ్చే ఎన్నికల్లో ఆయనకు ప్రజలే గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని రాష

Aug 04, 2023 | 00:48

ప్రజాశక్తి - పల్నాడు జిల్లా : పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేటలో అక్రమంగా నిల్వ ఉంచిన సూక్ష్మ పోషక ఎరువులను అధికారులు గురువారం స్వాధీనం చేసుకున్నారు.

Aug 04, 2023 | 00:32

ప్రజాశక్తి-చిలకలూరిపేట : మండల పరిధిలోని మద్దిరాలలో జవహర్‌ నవోదయ విద్యాలయంలో నిర్వహిస్తున్న ప్రాంతీయ ఖోఖో మీట్‌ - 2023-24ను పల్నాడు జిల్లా ఎస్పీ వై.రవిశంక

Aug 04, 2023 | 00:27

వినుకొండ: 'ప్రభుత్వ భూములు ఆక్రమించిన భూ కబ్జా రాయుడు ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు' అని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ యువగళం సభలో చేసిన ఆరోపణలపై విను కొండ ఎమ్మెల్యే

Aug 04, 2023 | 00:26

చిలకలూరిపేట: 'క్విట్‌ ఇండియా' స్పూర్తితో మోడీని గద్దె దింపి, దేశాన్ని కాపాడుకోవటానికి ఈ నెల 9న విజయవాడలో జరిగే ధర్నాను విజయవంతం చేయాలని వామపక్ష కార్మిక సం ఘాల నాయకులు పిలుపు నిచ్చా

Aug 04, 2023 | 00:21

రెంటచింతల: ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో అమలు చేయడంలోను, లబ్దిదారులకు సంతృప్తిని కలగచేయడంలో ప్రభుత్వ ఉద్యోగుల పాత్ర ఎంతో కీలక మని, అటువంటి ఉద్యోగుల సమస్యలను పరిష్క

Aug 04, 2023 | 00:18

మాచర్ల్ల: సిపిఎస్‌ రద్దు చేసే వరకు తమ పోరాటం కొన సాగుతుందని యుటిఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి బి.విజయసారధి డిమాండ్‌ అన్నారు.

Aug 03, 2023 | 00:30

ప్రజాశక్తి - చిలకలూరిపేట : సబ్సిడీపై టమాటాల సరఫరా మూన్నాళ్ల ముచ్చట కావడంతో ప్రజలు మళ్లీ అధిక ధరలకు కొనాల్సి వస్తోంది.

Aug 03, 2023 | 00:29

ప్రజాశక్తి - దాచేపల్లి : తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మున్సిపల్‌ కార్మికులు స్థానిక నగర పంచాయతీ కార్యాలయం వద్ద మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్

Aug 03, 2023 | 00:27

ప్రజాశక్తి - పల్నాడు జిల్లా : జాతీయ రహదార్ల విస్తరణలో భూములు కోల్పోనున్న రైతులతో పల్నాడు జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ ఎ.శ్యాంప్రసాద్‌ బుధవారం గురజాల ఆర్‌డిఒ

Aug 03, 2023 | 00:26

ప్రజాశక్తి - పల్నాడు జిల్లా : నీరు నిల్వ చేసే సంపులో పడి బాలుడు మృతి చెందిన సంఘటన రొంపిచర్ల మండలం అన్నవరంలో బుధవారం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం..

Aug 03, 2023 | 00:24

ప్రజాశక్తి - పల్నాడు జిల్లా : ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టంలో నిందితులకు స్టేషన్‌ బెయిల్‌ ఇవ్వటాన్ని వెంటనే ఆపాలని దళిత, ప్రజా సంఘాల రౌండ్‌ టేబుల్‌ సమావేశ