Palnadu

Aug 03, 2023 | 00:23

ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : రానున్న సార్వత్రిక ఎన్నికల కోసం ఉమ్మడి గుంటూరు జిల్లాలో రిటర్నింగ్‌ అధికారులు, అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారులుగా

Aug 03, 2023 | 00:19

ప్రజాశక్తి - తాడికొండ : రోడ్డు ప్రమాదంలో ఆశా కార్యకర్త, ఆమె సోదరుడు దుర్మరణం పాలైన ఘటన మండలంలోని లాం శివారు ఢిల్లీ పబ్లిక్‌ స్కూల్‌ వద్ద బుధవారం జరిగింది

Aug 03, 2023 | 00:18

ప్రజాశక్తి-వినుకొండ : వినుకొండ ఎమ్మెల్యే ఇంటి పేరు బొల్లా.. కానీ చెప్పే మాటలు అన్ని డొల్ల అని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ విమర్శించారు.

Aug 02, 2023 | 15:04

ప్రజాశక్తి - పల్నాడు : పల్నాడు జిల్లా పరిథిలో జరిగే ఆర్మీ రిక్రూట్మెంట్‌ ర్యాలీ ఏర్పాట్లను జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ శ్యామ్‌ ప్రసాద్‌ బుధవారం పరిశీలించార

Aug 02, 2023 | 00:14

ప్రజాశక్తి - పల్నాడు జిల్లా : మణిపూర్‌ ఘటనలను నిరసిస్తూ మండల కేంద్రం రొంపిచర్లలో ప్రజాసంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో మంగళవారం ప్రదర్శన చేశారు.

Aug 02, 2023 | 00:12

ప్రజాశక్తి-పిడుగురాళ్ల : బదిలీ అయిన ఉపాధ్యాయుల జీతాలు వెంటనే చెల్లించాలని యుటిఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి విజయ సారథి డిమాండ్‌ చేశారు.

Aug 02, 2023 | 00:11

ప్రజాశక్తి - సత్తెనపల్లి రూరల్‌ : భూములు కోల్పోయిన రైతులతో సంప్రదింపులు జరిపిన తర్వాతే పరిహారం నిర్ణయించాలని రైతుసంఘం పల్నాడు జిల్లా కార్యదర్శి ఏపూరి గోప

Aug 02, 2023 | 00:09

ప్రజాశక్తి-సత్తెనపల్లి : మున్సిపల్‌ కార్మికులు తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని ఏపీ మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ (సిఐటియు) ఆధ్వ్యంల

Aug 02, 2023 | 00:07

ప్రజాశక్తి - గుంటూరు జిల్లాప్రతినిధి : కూరగాయలు, నిత్యావసర వస్తువుల ధరలు భారీగా పెరుగుతున్నాయి.

Aug 02, 2023 | 00:03

ప్రజాశక్తి - సత్తెనపల్లి రూరల్‌ : నిండు గర్భిణి ఉరివేసుకున్న ఘటన సత్తెనపల్లి మండలం కొమెరపూడిలో మంగళవారం జరిగింది.

Aug 02, 2023 | 00:00

ప్రజాశక్తి - వినుకొండ : టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ చేపట్టిన యువగళం పాదయాత్ర పల్నాడు జిల్లాలో మంగళవారం మొదలైంది.

Aug 01, 2023 | 15:48

ప్రజాశక్తి - పల్నాడు : పల్నాడు జిల్లాలో రాష్ట్ర ముఖ్య మంత్రి వై.యస్‌.జగన్‌ మోహన్‌ రెడ్డి ఆదేశాల మేరకు జగనన్న సురక్ష పథకం ద్వారా జరిపిన సర్వే కార్యక్రమం ద