Palnadu

Aug 10, 2023 | 00:05

ప్రజాశక్తి - పల్నాడు జిల్లా : కుల వివక్ష, అంటరానితనం, మతోన్మాదాలకు వ్యతిరేకంగా క్విట్‌ ఇండియా ఉద్యమస్ఫూర్తితో పోరాటానికి సన్నద్ధం కావాలని దళిత, గిరిజన, ప

Aug 10, 2023 | 00:03

ప్రజాశక్తి - పల్నాడు జిల్లా : వైఎస్‌ఆర్‌ కల్యాణమస్తు, షాది తోఫా కింద పల్నాడు జిల్లాలో 526 జంటలకు రూ.4 కోట్ల 46 లక్షల 70 వేలు లబ్ధి చేకూరినట్లు జిల్లా కలె

Aug 10, 2023 | 00:00

ప్రజాశక్తి - వినుకొండ : 175 ఎకరాల ప్రభుత్వ భూమిని ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ఆక్రమించారనే విపక్షాల ఆరోపణలపై ఎమ్మెల్యే స్పందించారు.

Aug 09, 2023 | 23:58

ప్రజాశక్తి - పల్నాడు జిల్లా : అనారోగ్యంతో మృతి చెందిన పోలీస్‌ జాగిలం 'జ్యోతి'కి జిల్లా అదనపు ఎస్పీ (ఎఆర్‌) రామచంద్రరాజు, ఇతర పోలీసు అధికారులు బుధవారం పూల

Aug 09, 2023 | 23:55

ప్రజాశక్తి - పల్నాడు జిల్లా : కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం కుల, మతాలను అడ్డం పెట్టుకొని ప్రజల మధ్య చిచ్చులు రేపుతూ రాజకీయ లబ్ధి పొందాలని చూస

Aug 09, 2023 | 23:52

ప్రజాశక్తి - పిడుగురాళ్ల/రాజుపాలెం/బెల్లంకొండ : టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ నిర్వహిస్తున్న యువగళం పాదయాత్ర బుధవారం రాజుపాలెం, బెల్లంకొండ

Aug 09, 2023 | 00:17

పిడుగురాళ్ల: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ పై విమర్శలు చేసే స్థాయి ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి లేదని పల్నాడు జిల్లా టిడిపి అధ్యక్షుడు జీవీ ఆంజనే

Aug 09, 2023 | 00:14

మాచర్ల: 'దమ్ముంటే నా మీద చేసిన ఆరోపణలను నిరూపించగలవా లోకేష్‌' అంటు ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే పిన్నెల్లి రామక్రిష్ణారెడ్డి సవాల్‌ విసిరారు.

Aug 09, 2023 | 00:13

ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : విద్యుత్‌ ఉద్యోగుల సమ్మె ప్రభావం ముందస్తుగానే కన్పిస్తుంది.

Aug 09, 2023 | 00:09

రెంటచింతల: మండలంలోని వివిధ గ్రామాల్లో భూముల రీసర్వేకు సంబంధించి ఇప్పటి వరకు ఎన్ని ఎకరాలు చేశారు? ఇంకా చేయాల్సింది ఎంత? ఎప్పటికి సర్వే పూర్తవుతుంది ?

Aug 09, 2023 | 00:05

పల్నాడు జిల్లా: జిల్లాలో ఓటర్ల జాబితా ఇంటింటి సర్వే సక్రమంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ శివశంకర్‌ లోతేటి పేర్కొన్నారు.

Aug 08, 2023 | 15:39

ప్రజాశక్తి - పల్నాడు : జిల్లా వ్యాప్తంగా కౌమార దశ బాలికలలో ఉన్న రక్త హీనత శాతాన్ని తగ్గించేందుకు వైద్య ఆరోగ్య శాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖలు చర్యలు తీసుకో