Palnadu

Aug 06, 2023 | 23:42

అమరావతి: మండల పరిధిలోని మల్లాదిలో రూ.15 లక్షల ఎంపి లాడ్స్‌ నిధులతో ఎస్సీ కమ్యూనిటీ హాల్‌ నిర్మాణానికి ఆది వారం శంకుస్థాపన చేశారు.

Aug 06, 2023 | 23:26

ప్రజాశక్తి-పిడుగురాళ్ల : ఎన్‌టిఆర్‌, చంద్రబాబు బహిరంగ సభల్లో మాట్లాడిన ప్రదేశంలోనే నారా లోకేష్‌ బహిరంగ సభనూ నిర్వహిస్తామని గురజాల మాజీ ఎమ్మెల్యే యారపతినే

Aug 06, 2023 | 23:22

ప్రజాశక్తి - గుంటూరు జిల్లాప్రతినిధి : జిల్లాలో విచ్చలవిడిగా మద్యం విక్రయాలు, గంజాయి తదితర మత్తుపదార్ధాల సరఫరా, విక్రయం, వినియోగం నితృకృత్యంగా మారాయి.

Aug 06, 2023 | 23:19

ప్రజాశక్తి-సత్తెనపల్లి : దళితులపై దాడుల కట్టడిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని, కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కెవిపిఎస్‌) పల్నాడు జిల్లా కార

Aug 06, 2023 | 20:39

ప్రజాశక్తి - క్రోసూరు : యువత చదువుకు తగ్గట్టుగా ఉద్యోగావకాశాల కల్పనలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని భారత ప్రజాతంత్ర యువజన సఘం (డివైఎఫ్‌ఐ) జిల్

Aug 06, 2023 | 19:45

ప్రజాశక్తి - రెంటచింతల : వెనకబడిన పల్నాడు ప్రాంతంలో అక్షరాస్యతా శాతం 58 శాతమే ఉందని, దీన్ని అధిగమించడానికి ఎల్‌ఆర్‌ ఫౌండేషన్‌ లాంటి స్వచ్ఛంద సంస్థలు చొరవ

Aug 06, 2023 | 19:02

ప్రజాశక్తి - చిలకలూరిపేట : కేంద్రంలోని బిజెపి ప్రభుత్వాన్ని గద్దె దించటానికి కార్మికులు, కర్షకులు, ఉద్యోగులు, అన్ని రంగాల ప్రజలు ఐక్య పోరాటాలకు సిద్ధం కా

Aug 06, 2023 | 18:46

ప్రజాశక్తి - రెంటచింతల : రాష్ట్రంలో 25 వేల టీచర్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు దాటినా ఒక్క డీఎస్సీ కూడా ఇవ్వలే

Aug 06, 2023 | 17:32

ప్రజాశక్తి - పల్నాడు జిల్లా : ఓటర్ల జాబితా రూపకల్పనలో ఆరోపణలు, అవకతవకలకు తావు లేకుండా అధికారులు పని చేయాలని పల్నాడు జిల్లా కలెక్టర్‌ ఎల్‌.శివశంకర్‌ ఆదేశి

Aug 06, 2023 | 15:00

ప్రజాశక్తి - పల్నాడు : ప్రజా స్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు చాలా కీలకమని పల్నాడు కలెక్టర్‌ శివశంకర్‌ లోతేటి పేర్కొన్నారు.

Aug 06, 2023 | 00:20

పిడుగురాళ్ల: 'మోడీని గద్దించండి..