Manyam

Aug 03, 2023 | 21:51

పాచిపెంట: అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణీలకు, బాలింతలకు రక్తహీనత సమస్య తొలగిపోయి సంపూర్ణ ఆరోగ్య ఆంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దాలన్నదే సిఎం జగన్‌మోహన్‌రెడ్డి లక్ష్యమని డిప్యూటీ సిఎం పి.రాజన్నదొర అన్న

Aug 03, 2023 | 21:49

సీతానగరం: కనీసం రోడ్డు గోతులను కూడా పూడ్చలేని చేతకాని ప్రభుత్వం రాష్ట్రంలో ఉందని టిడిపి పార్వతీపురం నియోజకవర్గం ఇన్‌ఛార్జి బోనెల విజరు చంద్ర ధ్వజమెత్తారు.

Aug 03, 2023 | 21:48

వీరఘట్టం: మండలంలోని హుస్సేన్‌ పురం, తూడి, రేగులపాడు , పనస నందివాడ, బీటివాడ గ్రామాల్లో గురువారం ఐటిడిఎ పిఒ కల్పనా కుమారి పర్యటించారు.

Aug 03, 2023 | 21:46

ప్రజాశక్తి - సీతానగరం :  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ఆయిల్‌ పామ్‌ రైతులకు మెరుగైన సేవలు అందించడం వల్ల అధిక దిగుబడులు సాధించి లాభాలు సాధించవచ్చునని జిల్లా ఉద్యానవన శాఖాధికార

Aug 03, 2023 | 21:45

ప్రజాశక్తి - కలెక్టరేట్‌ :  క్విట్‌ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో ఈనెల 9న జిల్లా కేంద్రంలో జరుగు ధర్నాలు జయప్రదం చేయలని రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో వివిధ ప్రజా సంఘాలు నాయకులు పిలుప ునిచ్చార

Aug 03, 2023 | 21:43

ప్రజాశక్తి - మక్కువ :  మండలంలోని ఎర్ర సామంతవలస గిరిజన ఆశ్రమం పాఠశాల విద్యార్థులను జ్వరాల బారి నుండి కాపాడాలని తక్షణమే రక్షిత మంచినీటి పథకాన్ని బాగు చేయాలని ఆదివాసి గిరిజన సంఘం, వ్య

Aug 02, 2023 | 22:10

ప్రజాశక్తి- సీతంపేట : మండలంలోని దారబ పంచాయతీ పరిధిలో పి.హెచ్‌ రోడ్డు నుండి దిగువ దారబ వయా కర్రగూడ సిసి రోడ్డు వరకు రోడ్డు పనులకు బుధవారం ఎమ్మెల్యే విశ్వస

Aug 02, 2023 | 22:10

ప్రజాశక్తి-పాలకొండ రూరల్‌ : మండలంలో అధ్వానంగా ఉన్న రోడ్లను టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి నిమ్మక జయక్రిష్ణ ఆధ్వర్యంలో బుధవారం పరిశీలించారు.

Aug 02, 2023 | 22:08

ప్రజాశక్తి-సీతంపేట : ఐటిడిఎ ఆధ్వర్యంలో ఆదివాసీ, స్వాతంత్య్ర దినోత్సవాలను ఘనంగా నిర్వహించాలని ఐటిడిఎ పిఒ కల్పనకుమారి అన్నారు.

Aug 02, 2023 | 22:07

ప్రజాశక్తి - కురుపాం : ఈ ఏడాది సంపూర్ణంగా వర్షాలు కురవక ఖరీఫ్‌ సీజన్‌ ప్రశ్నార్థకంగా మారింది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

Aug 02, 2023 | 22:07

ప్రజాశక్తి-సాలూరు రూరల్‌ : అర్హులైన ప్రతిఒక్కరినీ ఓటరుగా చేర్పించే బాధ్యతను బిఎల్‌ఒలు తీసుకోవాలని ఐటిడిఎ పిఒ విష్ణుచరణ్‌ ఆదేశించారు.