Manyam

Aug 02, 2023 | 22:06

ప్రజాశక్తి-సాలూరు : మణిపూర్‌లో మారణ హోమానికి కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వానిదే బాధ్యతని ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా గౌరవా ధ్యక్షుల

Aug 02, 2023 | 22:05

ప్రజాశక్తి-గుమ్మలక్ష్మీపురం : టిడిపి రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడును గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్‌ దత్తి లక్ష్మణరావు ఆధ్వర్యంలో ఆశావహులు బుధవా

Aug 02, 2023 | 22:04

ప్రజాశక్తి-బలిజిపేట : వైఎస్‌ఆర్‌ సంపూర్ణ పోషణ ప్లస్‌ కార్యక్రమం కింద గర్భిణులు, బాలింతలకు టేక్‌ హోం రేషన్‌ పంపిణీని చిలకలపల్లిలో బుదవారం ఎమ్మెల్యే అలజంగి

Aug 02, 2023 | 21:56

ప్రజాశక్తి - వంగర :  మండలంలోకి ప్రవేశించిన గజరాజులు గుంపు ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి.

Aug 02, 2023 | 21:44

ప్రజాశక్తి-పాచిపెంట : గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి గైర్హాజరైన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిప్యూటీ సిఎం రాజన్నదొర..

Aug 02, 2023 | 21:43

ప్రజాశక్తి-మక్కువ :  మండలంలోని నంద గిరిజన గ్రామాన్ని డిప్యూటీ డిఎంహెచ్‌ఒ వెంకటరమణ బుధవారం సందర్శించారు.

Aug 02, 2023 | 21:41

ప్రజాశక్తి-గుమ్మలక్ష్మీపురం : వర్షాకాలం వచ్చిందంటే మన్యంలో ఆందోళనే. గిరిజన ప్రాంతంలో చిన్నారులు, విద్యార్థులు వ్యాధుల బారిన పడుతున్నారు.

Aug 01, 2023 | 22:19

ప్రజాశక్తి-పార్వతీపురంరూరల్‌ : మాతా, శిశు ఆరోగ్య కార్యక్రమాలు పూర్తి స్థాయిలో నిర్వహించి, వారి ఆరోగ్య శ్రేయస్సుకై కృషి చేయాలని జిల్లా ఇమ్యునైజేషన్‌ అధికా

Aug 01, 2023 | 22:16

ప్రజాశక్తి -సాలూరురూరల్‌ : కమ్యూనిటీ హెల్త్‌ వర్కర్లకు నెలనెలా జీతాలు చెల్లించాలని ఆశా, సిహెచ్‌డబ్ల్యుఒ సంఘ నాయకులు డిమాండ్‌ చేశారు.

Aug 01, 2023 | 22:12

ప్రజాశిక్త - సీతానగరం: భవన నిర్మాణ కార్మికులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని ఆ సంఘం జిల్లా కార్యదర్శి ఆర్‌.రాము డిమాండ్‌ చేశారు.

Aug 01, 2023 | 22:09

ప్రజాశక్తి -సీతంపేట : గిరిజనులకు సక్రమంగా సక్రమంగా వైద్యమందించాలని మలేరియా జోనల్‌ అధికారి కె.మధుసూదనరావు అన్నారు.

Aug 01, 2023 | 22:03

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ :  ప్రజల కష్టాలు, కన్నీళ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారం దిశగా తన వంతు పాత్రపోషిస్తున్న ప్రజాశక్తి ప్రజల పత్రిక అని పలువురు వక్తలు కొనియా