Manyam

Aug 04, 2023 | 22:13

ప్రజాశక్తి -పార్వతీపురం రూరల్‌ : మండలంలోని పులుగుమ్మి నుండి సీతానగరం మండలం రేపటివలస శివారు గ్రామానికి దశాబ్దాలుగా సరైన రహదారి లేక నానా ఇబ్బందులు పడుతుండే

Aug 04, 2023 | 22:13

ప్రజాశక్తి-పార్వతీపురం :  జీతాలు చెల్లించాలని కోరుతూ యుటిఎఫ్‌ ఆధ్వర్యాన శుక్రవారం డిఇఒ కార్యాలయం వద్ద ఖాళీ ప్లేట్లతో ఉపాధ్యాయులు నిరసన చేపట్టారు.

Aug 04, 2023 | 22:07

ప్రజాశక్తి-పాచిపెంట : నానో యూరియా వినియోగంతో పంటకు ఎంతో మేలని మాతుమూరు గ్రామ వ్యవసాయ సలహా మండలి చైర్మన్‌ శనగల సింహాచలం తెలిపారు.

Aug 04, 2023 | 22:06

ప్రజాశక్తి-కొమరాడ :  మండలంలో నాగావళి నది ఆవల ఉన్న ప్రజలు వర్షాకాలంలో బాహ్య ప్రపంచానికి దూరంగా ఉండాల్సిన దుస్థితి ఎన్నో దశాబ్దాలుగా కొనసాగుతోంది.

Aug 04, 2023 | 22:04

ప్రజాశక్తి-వీరఘట్టం : మండలంలోని విక్రమపురం జంక్షన్‌ నుండి కంబరవలస మీదుగా కంబర వరకు రోడ్డు పనులను ఎమ్మెల్యే కళావతి, ఎమ్మెల్యే విక్రాంత్‌ ఉద్దేశ పూర్వకంగా

Aug 04, 2023 | 22:02

ప్రజాశక్తి-గుమ్మలక్ష్మీపురం : విశాఖ జోన్‌ పరిధిలో 376 అంగన్వాడీ భవనాల మరమ్మతుల కోసం నాడు-నేడు నిధులు మంజూరైనట్లు ఐసిడిఎస్‌ ఆర్‌జెడి చిన్మయిదేవి తెలిపారు.

Aug 04, 2023 | 21:57

ప్రజాశక్తి - కురుపాం : తల్లిపాలతోనే పిల్లలకు సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని ఐసిడిఎస్‌ రీజనల్‌ జాయింట్‌ డైరెక్టర్‌ జి.చిన్మయిదేవి అన్నారు.

Aug 04, 2023 | 21:55

ప్రజాశక్తి-మక్కువ : ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చించి రహదారులు నిర్మిస్తున్నా పంచాయతీరాజ్‌ శాఖ అధికారులు నిర్లక్ష్యం కారణంగా అధ్వానంగా మారుతున్నాయని మ

Aug 04, 2023 | 21:45

ప్రజాశక్తి - వంగర : మండలంలోని శివ్వాం ఎస్‌సి కాలనీలోకి శుక్రవారం మధ్యాహ్నం ఏనుగుల గుంపు ఒక్కసారిగా ప్రవేశించి హల్‌ చల్‌ చేయడంతో అక్కడ ప్రజలు బెంబోలెత్తిప

Aug 03, 2023 | 21:55

సాలూరు: రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న జగనన్న లేఅవుట్‌ లలో ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని హౌసింగ్‌ రాష్ట్ర అధికారి ఎం.కె.దివాన్‌ ఆదేశించారు.

Aug 03, 2023 | 21:53

బెలగాం: జిల్లాలో పనిచేస్తున్న కమ్యూనిటీ హెల్త్‌ వర్కర్లకు నాలుగు నెలలుగా బకాయి ఉన్న వేతనాలు తక్షణమే చెల్లించాలని స్థానిక ఐటిడిఎ కార్యాలయం వద్ద కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేశారు.