Manyam

Aug 05, 2023 | 22:09

ప్రజాశక్తి - గుమ్మలక్ష్మీపురం : టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడుపై జరిగిన రాళ్లు దాడికి నిరసనగా జియమ్మవలస మండలం పెదమేరంగి కూడలి వద్ద టిడిపి నాయకులు ని

Aug 05, 2023 | 22:09

పార్వతీపురం రూరల్‌: వైసిపి నాలుగేళ్ల పాలనలో రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులకు నీళ్లువదిలేసి రైతులకు ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి తీవ్ర అన్యాయం చేశారని కేంద్ర మాజీ మంత్రి పి.అశోకగజపతిరాజు అన్నారు.

Aug 05, 2023 | 22:07

ప్రజాశక్తి - విజయనగరం ప్రతినిధి :   ఇప్పటికే జిల్లాలోని జ్యూట్‌ పరిశ్రమలు మూతపడ్డాయి. ఒక్కగానొక్క భీమసింగి సుగర్‌ ఫ్యాక్టరీని ఆధునీకరణ పేరుతో మూసివేశారు.

Aug 05, 2023 | 22:06

ప్రజాశక్తి -వీరఘట్టం : మండలంలోని కత్తులకవిటి సచివాలయం పరిధి కుంబులి ఇచ్చాపురం గిరిజన గ్రామంలో జ్వరాలు తీవ్రం కావడంతో వైద్యం కోసం మండల కేంద్రంలోని ప్రైవేట

Aug 05, 2023 | 22:06

కలెక్టరేట్‌: జిల్లాలో మొబైల్‌ టవర్ల ఏర్పాటులోకలెక్టర్‌ నిశాంత్‌ కుమార్‌ తీసుకున్న చొరవ పట్ల రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా. కె.ఎస్‌. జవహర్‌ రెడ్డి ప్రశంసించారు.

Aug 05, 2023 | 22:00

ప్రజాశక్తి - సీతానగరం : మిషన్‌ ఇంద్ర ధనుష్‌, డీ వార్నింగ్‌ కార్యక్రమాలను ప్రజా ప్రతినిధులు విజయవంతం చేయాలని సీతానగరం, పెదంకలం వైద్యులు శిరీష, రాధాకాంత్‌

Aug 05, 2023 | 21:57

ప్రజాశక్తి - పాచిపెంట : స్థానిక స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలో ఎంపిపి బి.ప్రమీల అధ్యక్షతన శనివారం నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశం వాడీవేడిగా సాగింది.

Aug 05, 2023 | 21:38

గుమ్మలక్ష్మీపురం: మండలంలోని టిక్కబాయి గిరిజన ఆశ్రమ పాఠశాలలో చదువుతున్న ఏడవ తరగతి చదువుతున్న ఆరిక సిద్దు అనే గిరిజన విద్యార్థి పాముకాటుకు గురయ్యాడు.

Aug 05, 2023 | 21:35

కొమరాడ: కొమరాడ మండలంలోని రెబ్బ గ్రామానికి చెందిన కోలక సోమయ్య, చంద్రమ్మ దంపతుల కుమార్తె మరియమ్మ(7)కు కూనేరు రామభద్రపురం పిహెచ్‌సి వైద్యాధికారి శామ్యాన్‌ ఆధ్వర్యంలో వైద్య పరీక్షలు చేసి చికిత్స అందించ

Aug 04, 2023 | 22:16

ప్రజాశక్తి-పార్వతీపురం రూరల్‌ :  లార్వా నివారణ చర్యలు చేపట్టాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్‌ బి.జగన్నాథరావు.. వైద్య సిబ్బందిని ఆదేశించారు.

Aug 04, 2023 | 22:16

ప్రజాశక్తి-సీతంపేట : మండలంలో రూపాయి గ్రామానికి చెందిన భాస్కరరావు (65) శుక్రవారం ట్రాక్టర్‌ బోల్తా పడి అక్కడికక్కడే మృతి చెందాడు.

Aug 04, 2023 | 22:14

ప్రజాశక్తి-సీతంపేట :  ఓటర్ల జాబితాలో తప్పిదాలు ఉండకూడదని, అత్యంత పారదర్శకంగా ఓటర్‌ సర్వే జరిగేలా చర్యలు తీసు కొంటున్నామని ఐటిడిఎ పిఒ కల్పనకుమారి అన్నారు.