Manyam

Nov 16, 2023 | 21:56

ప్రజాశక్తి - పాచిపెంట : అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరం 2023ను పురస్కరించుకొని చిరుధాన్యాలకు ప్రభుత్వం మద్దతు ధర కల్పిస్తుందని మండల వ్యవసాయాధికారి కె.తిర

Nov 16, 2023 | 21:53

ప్రజాశక్తి - వీరఘట్టం :  డిసెంబరు 15వ తేదీ నుండి నిర్వహించనున్న ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీలకు 15 ఏళ్లు దాటిన వారంతా పోటీలకు అర్హులని ఎంఇఒ ఆర్‌.ఆనందరావు వ్యాయామ ఉపాధ్యాయులకు సూచించారు

Nov 16, 2023 | 21:53

ప్రజాశక్తి - బెలగాం : పిల్లల్లో న్యుమోనియా లక్షణాలను గుర్తించి, నివారణా చర్యలు చేపట్టాలని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్‌ బి.జగన్నాథరావు సూచించారు

Nov 16, 2023 | 21:49

ప్రజాశక్తి - పార్వతీపురం టౌన్‌ : విద్యార్థులు పుస్తక పఠనంపై ఆసక్తి పెంచుకొని గ్రంథాలయాలు ఆలంబనగా అభివృద్ధి చెందాలని ఎపి గ్రంథాలయ సంఘం జిల్లా అధ్యక్షులు ట

Nov 16, 2023 | 21:49

ప్రజాశక్తి - పాలకొండ  :  గారమ్మ కాలనీతో పాటు, మెయిన్‌ రోడ్డుకు వెళ్లకుండా అతి దగ్గర దూరాన్ని తగ్గించి పోతులగెడ్డ కల్వర్టు నిర్మాణం వీలైనంత త్వరలోనే పూర్తి చేసి వినియోగంలోకి తీసుకువ

Nov 16, 2023 | 21:46

ప్రజాశక్తి - పాలకొండ :  రాష్ట్ర భవిష్యత్‌ కోసం తెలుగుదేశం, జనసేన సమన్వయంతో పని చేయాలని, ఈ విషయాన్ని క్షేత్రస్థాయిలో ప్రజలకు వివరిస్తామని ఆపార్టీల నాయకులు పేర్కొన్నారు.

Nov 16, 2023 | 21:46

ప్రజాశక్తి - పార్వతీపురం  :  కొత్తగా ఓటు నమోదు చేసుకున్న ఓటర్లకు గుర్తింపు కార్డులు పంపిణీ చేయాలని, ఫారం 6,7,8 లను వెంటనే పరిష్కరించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేశ్‌ కుమా

Nov 16, 2023 | 21:39

ప్రజాశక్తి - సీతంపేట :  మండలంలోని మల్లి గురుకుల పాఠశాలను ఐటిడిఎ పిఒ కల్పనాకుమారి గురువారం పరిశీలించారు.

Nov 16, 2023 | 21:37

ప్రజాశక్తి - పార్వతీపురం :  జిల్లాలో కులగణన ఈనెల 27 నుంచి ప్రారంభమవుతుందని కలెక్టరు నిశాంత్‌ కుమార్‌ తెలిపారు.

Nov 16, 2023 | 21:37

ప్రజావక్తి - మక్కువ :  సాగునీటి ప్రాజెక్టుల ద్వారా ఈ ఏడాది రబీకి సాగునీటి సరఫరా కష్టంగానే ఉంది.

Nov 15, 2023 | 21:59

ప్రజాశక్తి - కొమరాడ : రానున్న ఎన్నికల్లో టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని టిడిపి నియోజకవర్గ ఇన్చార్జి తోయక జగదీశ్వరి అ

Nov 15, 2023 | 21:59

ప్రజాశక్తి- పార్వతీపురంరూరల్‌ :  రానున్న ఎన్నికల్లో టిడిపి, జనసేన పార్టీల గెలుపునకు కృషి చేయాలని, వైసిపి ఓటమికి నడుంకట్టాలని జనసేన పార్టీ కో ఆర్డినేటర్‌ లోకం మాధవి కోరారు.