Manyam

Nov 15, 2023 | 21:58

ప్రజాశక్తి - గుమ్మలక్ష్మీపురం :   ప్రతిసారి నిర్వహిస్తున్న సర్వసభ్య సమావేశాలకు ఉన్నత అధికారులు హాజరు కావాల్సి ఉండగా కింది స్థాయి సిబ్బందిని పంపించి సమావేశాలకు డుమ్మా కొట్టడం ఎంతవరక

Nov 15, 2023 | 21:55

ప్రజాశక్తి -సాలూరు :  గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్‌పర్సన్‌ రెడ్డి పద్మావతి అన్నారు.

Nov 15, 2023 | 21:49

ప్రజాశక్తి - బలిజిపేట : రైతు భరోసా కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలుకు ఏర్పాటు చేయాలని ఎపి రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు గేదెల సత్యనారాయణ, రైతు కూలీ సంఘం న

Nov 15, 2023 | 21:43

ప్రజాశక్తి - గుమ్మలక్ష్మీపురం : స్థానిక గర్భిణుల వసతి గృహాన్ని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్‌ బగాది జగన్నాథరావు బుధవారం తనిఖీ చేశారు.

Nov 15, 2023 | 21:39

ప్రజాశక్తి - పార్వతీపురం : డిసెంబరు 2,3 తేదీల్లో నిర్వహించే ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమాన్ని అందరూ వినియోగించుకొనేలా తెలియజేయాలని జాయింటు కలెక్టరు ఆర్‌

Nov 15, 2023 | 21:30

ప్రజాశక్తి - పార్వతీపురం : ఆదివాసీల స్వాతంత్య్ర సమరయోధుడు, జానపద నాయకుడు బిర్సా ముండా జయంతిని పురష్కరించుకొని గిరిజన స్వాభిమాన్‌ ఉత్సవాలను బుధవారం నిర్వహ

Nov 15, 2023 | 21:22

ప్రజాశక్తి - గుమ్మలక్ష్మీపురం : జనజాతీయ గౌరవ్‌ దివస్‌ సందర్భంగా బుధవారం ఏజెన్సీలో వికసిత్‌ భారత్‌ సంకల్ప్‌ యాత్ర మండల కేంద్రంలో ప్రారంభమైంది.

Nov 15, 2023 | 21:15

ప్రజాశక్తి - సాలూరు : ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న కొనుగోలు కేంద్రాల ద్వారా రైతుల పంటలకు మద్దతు లభిస్తుందని, కావున వీటిని వినియోగించుకోవాలని ఎఎంసి ఛైరపర్స

Nov 14, 2023 | 21:52

ప్రజాశక్తి - బలిజిపేట : ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి తన పాదయాత్రలో ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తూ తనను తాను నిరూపించుకుంటున్నారని ఎమ్మెల్యే అలజంగి జోగారావు

Nov 14, 2023 | 21:52

ప్రజాశక్తి - గుమ్మలక్ష్మీపురం :  రానున్న ఎన్నికల్లో టిడిపి అధికారంలోకి వస్తేనే గిరిజన బతుకుల్లో వెలుగులు ఉంటాయని కురుపాం నియోజకవర్గం ఇన్‌ఛార్జి తోయక జగదీశ్వరి అన్నారు.

Nov 14, 2023 | 21:50

ప్రజాశక్తి - పార్వతీపురం టౌన్‌ : స్థానిక ప్లైఓవర్‌ బ్రిడ్జిపై ఏర్పడిన గోతులను విశ్రాంత ఉపాధ్యాయుడు తూముల భాస్కరరావు మరమ్మతులు చేయించారు.

Nov 14, 2023 | 21:49

ప్రజాశక్తి విలేకర్లు :  భారత తొలి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ జన్మదినాన్ని పురష్కరించుకొని జిల్లాలో పలు చోట్ల బాలల దినోత్సవాలు నిర్వహించారు.