Manyam

Oct 20, 2023 | 22:03

పాచిపెంట: తాము ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలంటూ ఎపిఎం జయకుమార్‌కు మండలంలోని విఒఎలు శుక్రవారం వినతిని పత్రాన్ని అందజేశారు.

Oct 20, 2023 | 22:02

ప్రజాశక్తి - కొమరాడ :  మృతదేహాలను శ్మశానానికి తీసుకువెళ్లాలన్నా, అటువైపు పొలాలకు వెళ్లాలన్నా ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారని సిపిఎం నాయకులు కొల్లి సాంబమూర్తి ఆవేదన వ్యక్తం చేశారు

Oct 20, 2023 | 22:02

ప్రజాశక్తి - భామిని :  టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా మండలంలోని తలడాలో పాలకొండ నియోజకవర్గ టిడిపి ఇన్‌ఛార్జి నిమ్మక జయకృష్ణ ఆధ్వర్యాన బాబుతో నేను కార్యక్రమాన

Oct 20, 2023 | 22:01

కురుపాం: మండల స్థాయిలో ప్రజా సమస్యలకు క్షేత్రస్థాయిలోనే పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్‌ నిశాంత్‌ కుమార్‌ అధికారులను ఆదేశించారు.

Oct 20, 2023 | 21:56

ప్రజాశక్తి - సాలూరు :   మున్సిపాలిటీలో ఏడు వాలంటీర్‌ పోస్టుల భర్తీకి అధికారులు చర్యలు తీసుకున్నారు.

Oct 20, 2023 | 21:56

ప్రజాశక్తి - సీతంపేట :  పెండింగ్‌లో ఉన్న మూడునెలల జీతాలు తక్షణమే చెల్లించి తమను ఆదుకోవాలని సర్వశిక్ష అభియాన్‌ ఔట్‌సోర్సింగ్‌ గాంధీ విగ్రహం వద్ద ఖాళీ ప్లేట్లుతో నిరసన తెలిపారు.

Oct 20, 2023 | 21:54

ప్రజాశక్తి - పార్వతీపురం రూరల్‌ :  చెంతనే జంఝావతి దిగువ కాలువ ఉన్నప్పటికీ నీరు లేక చేలు ఎండిపోయే పరిస్థితి దాపురించిందని, వెంటనే సాగునీరు విడుదల చేయాలని కోరుతూ శుక్రవారం అడ్డాపుశిల

Oct 20, 2023 | 21:52

ప్రజాశక్తి - వీరఘట్టం :  మండల కేంద్రమైన వీరఘట్టంలోని అంబేద్కర్‌ జంక్షన్‌ వద్ద శుక్రవారం భారీ ట్యాంకర్‌ మరమ్మతులకు గురైంది. దీంతో ట్రాఫిక్‌ తీవ్ర అంతరాయం ఏర్పడింది.

Oct 20, 2023 | 21:51

ప్రజాశక్తి - పాచిపెంట :  రహదారుల నిర్మాణంతో గిరిజనుల అభివృద్ధి సాధ్యపడుతుందని జిల్లా కలెక్టర్‌ నిశాంత్‌ కుమార్‌ అన్నారు.

Oct 20, 2023 | 21:49

ప్రజాశక్తి - మక్కువ :  చీమంత చినుకు పడిన చాలు కొండంత నష్టం నుంచి గట్టెక్కవచ్చని ఓవైపు ఆకాశం వైపు ఆత్రంగా చూస్తున్న అన్నదాత..

Oct 20, 2023 | 21:46

ప్రజాశక్తి - పార్వతీపురం రూరల్‌ :   సిపిఎస్‌, జిపిఎస్‌ రద్దు కోరుతూ యుటిఎఫ్‌ ఆధ్వర్యంలో ఆ సంఘం నాయకులు చేపట్టిన నిరాహార దీక్షలకు రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు మద్దతు తెలిపాయి.

Oct 19, 2023 | 21:09

పార్వతీపురంరూరల్‌: రాష్ట్ర పోలీసు శాఖ ఇంటిలిజెన్స్‌ సెక్యూరిటీ విభాగం ఆధర్యంలో మంగళగిరి సిటిసి శిక్షణ కేంద్రంలో తొమ్మిది నెలల శిక్షణ అనంతరం పార్వతీపురం మన్యం జిల్లాకు కేటాయించిన నార్కోటిక్స్‌ ట్రాక