Manyam

Oct 19, 2023 | 21:06

సాలూరు రూరల్‌: రాష్ట్ర వ్యాప్తంగా విఒఎలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సాలూరు మండల విఒఎలు గురువారం ఎపిఎం సింహాచలంనకు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు.

Oct 19, 2023 | 21:04

గుమ్మలక్ష్మీపురం : జియమ్మ వలస మండలం అలమండ, మరువాడ రెవెన్యూలో పెద్ద ఎత్తున ప్రభుత్వ, బంజరు భూములు ఉన్నాయని వీటిని గిరిజనులకు, దళితులకు పంచాలని ఆదివాసి గిరిజన సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో మం

Oct 19, 2023 | 21:02

పార్వతీపురంటౌన్‌: ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలతో రాష్ట్రం అభివద్ధి పథంలోకి దూసుకు వెళ్తుందని సి.రాఘవచారి మీడియా అకాడమీ చైర్మన్‌ కొమ్మినేని శ్రీనివాసరావు తెలిపారు.

Oct 19, 2023 | 20:57

పార్వతీపురంటౌన్‌: జిల్లాలో 9522 మంది లబ్దిదారులకు జగనన్న చేదోడు నాలుగో విడత నిధులు రూ.9.522 కోట్లు పంపిణీ చేసినట్లు జాయింటు కలెక్టరు ఆర్‌.గోవిందరావు తెలిపారు.

Oct 19, 2023 | 20:57

ప్రజాశక్తి - విజయనగరం ప్రతినిధి :  విద్యుత్‌ సంస్కరణలతో కేవలం వినియోగదారులకే కాకుండా సగటు మనిషికి నష్టం వాటిల్లుతుందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బి.తులసీదాస్‌, సిఐటియు

Oct 19, 2023 | 20:54

పార్వతీపురం రూరల్‌: సిపిఎస్‌, జిపిఎస్‌ రద్దు చేసి ఒపిఎస్‌ను కొనసాగించాలని డిమాండ్‌ చేస్తూ యుటిఎఫ్‌ నాయకులు గురువారం కలెక్టరేట్‌ ఎదుట నిరవధిక రిలే నిరాహార దీక్షలు చేపట్టారు.

Oct 19, 2023 | 20:51

పార్వతీపురం: రక్తహీనత, పోషకాహార లోపం నివారణకు, ప్రభుత్వ పథకాల అమలుకు పార్వతీపురం మన్యం జిల్లాలో కలెక్టరు నిశాంత్‌ కుమార్‌ తీసుకుంటున్న చర్యలు, ప్రణాళిక అభినందనీయమని, మారుమూల గిరిజన ప్రాంతాలకు ఉపాధి

Oct 19, 2023 | 20:42

ప్రజాశక్తి -పార్వతీపురంరూరల్‌ : ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సిఐ ఎల్‌ ఉపేంద్ర ఆధ్వర్యంలో గురువారం ఒడిషా రాష్ట్రం అలమండ నుండి ఆంధ్రా ప్రాంతానికి నాటు సారా రవాణా జరుగ

Oct 19, 2023 | 20:37

ప్రజాశక్తి- సాలూరు : ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుని అరెస్టు చేయడం వైసిపి ప్రభుత్వ కక్షసాధింపు చర్యేనని టిడిపి నియోజకవర్గ ఇంఛార్జి సంధ్యారాణి అన్నారు.

Oct 19, 2023 | 20:28

ప్రజాశక్తి- పార్వతీపురం రూరల్‌ : జగనన్న ఆరోగ్య సురక్షతో పేద ప్రజల ముంగిటకే వైద్య సేవలు అందుతున్నాయని ఎమ్మెల్యే అలజంగి జోగారావు అన్నారు.

Oct 19, 2023 | 20:25

ప్రజాశక్తి- సీతానగరం : మండలంలోని కోట సీతారాంపురంలో వర్షాభావం వల్ల ఎండిపోయిన వరి పంటలను జిల్లా వ్యవసాయాధికారి ఆర్‌.శ్రీనివాస్‌, రైతు శిక్షణ కేంద్రం ఎడిఎ శ

Oct 18, 2023 | 21:32

ప్రజాశక్తి-కొమరాడ : మండలంలో మూడు రోజుల క్రితం తప్పిపోయిన బాలుడి మృతదేహం నాగావళి నదిలో లభ్యమైనట్లు స్థానికులు తెలిపారు.